కరీంనగర్

మెట్‌పల్లిలో పోషకాహరంపై గర్భిణులకు అవగాహన సదస్సు

మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.

ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా ఖనిలో నాయకుల ధర్నా

గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు

యువతి ఆత్మహత్య

కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన మమత(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు …

మన్మోహన్‌సింగ్‌ రాజీనామా చేయాలి

కమలాపూర్‌: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వ్యాసరచన పోటీలు

కరీంనగర్‌: కొహెడ మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఎల్‌ఐసీ జీవిత బీమా సంస్థ బీమా వారోత్సవాల సంధర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం పాలసీదారుల సమావేశం …

పోటెత్తిన వరద తెగిన వాగు

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని రచ్చపల్లి శివారులో ఉన్న బుగ్గమాటుకు వరదతాకిడితోగండిపడింది. 2రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో వాగులో వరద పోటేత్తింది. వరద ఉదృతికి గండిపడటంతో నీరంతా …

ఇళ్లపైనుంచి హైటెన్షన్‌వైర్లు తొలగించాలని ధర్నా

కరీంనగర్‌: ధర్మారం మండలంలోని మేడారం గ్రామాస్థులు విద్యుత్‌ తీగలు పదేపదే తెగిపడుతుండటంతో భయంభయంగా ఉంటున్నామని ఇళ్లపైనుంచి హైటెన్షన్‌ వైర్లను తొలగించాని డిమాండ్‌ చేస్తూ ధరన్మారం-పెద్దపల్లి రహదారిపై ధర్నా …

గంగాధరలో వ్యవసాయ బావిలో కొండచిలువ

కరీంనగర్‌: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్‌ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి …

గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.

బొరిగిపల్లిలో ఆటోబోల్తా

కరీంనగర్‌: హుస్నాబాద్‌ మండలంలోని బొరిగిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడి 8మందికి తీవ్ర గాయాలయినాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.