విద్యారంగా సమస్యల పరిష్కరించాలని రాస్తారోకో
కరీంనగర్: వెల్గటూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.
కరీంనగర్: వెల్గటూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.
కరీంనగర్: వెల్గటూర్ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.
కరీంనగర్: పెద్దపల్లిలోని సివిల్ సప్లయ్ గోదాం నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేస్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు.
కరీంనగర్: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు
కరీంనగర్:జూలపల్లి మండలంలోని పెద్దపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.
కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.
మెట్పల్లి: తెలంగాణకోసం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్కి చెందిన సుమన్కు సంతాపంగా మెట్పల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
మెట్పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.