కరీంనగర్
వేంపేట పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం
మెట్పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్ యూత్, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.
ధర్మపురి ఆలయంలో ప్రత్యేక పూజలు
కరీంనగర్: ధర్మపురిలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఈశాన్య గణపతికి విశేశ పూజలు నిర్వహించారు. వేద పండితులు స్వామి వారికి అభిషేకాలు చేశారు.
కుండపోత వర్షానికి కోట్టుకుపోయిన కల్వర్టు
కరీంనగర్: ధర్మపురి మండలంలోని నక్కలపేట గ్రామంలో గత అర్థ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఇటీవల నిర్మించిన నూతన కల్వర్టు కోట్టుకుపోయింది. రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుని ఆత్మహత్య
కరీంనగర్: వెల్గటూర్లో మంబలంలోని గుడిసెల పేటకు చెందిన కేశవ్(25)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
విద్యారంగా సమస్యల పరిష్కరించాలని రాస్తారోకో
కరీంనగర్: వెల్గటూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వరంగల్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.
వెల్గటూర్లో భూవాణికార్యక్రమం
కరీంనగర్: వెల్గటూర్ తభశీసీల్దారు కార్యలయంలో భూవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ.రెవెన్యూ సంబందిత సమస్యల పరిష్కారాని ప్రజలనుంచి స్వయంగా అధికారులు ధరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు.
తాజావార్తలు
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- మరిన్ని వార్తలు




