కరీంనగర్
ఉపాధ్యాయులకు సన్మానం
సుల్తానాబాద్: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.
బీజేపీ ఆందోళన
సుల్తానాబాద్: ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై ఆందోళన చేపట్టారు.
పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం
పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.
వేంపేట పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం
మెట్పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్ యూత్, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.
తాజావార్తలు
- అక్టోబర్ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి
- మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
- ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..
- చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- మరిన్ని వార్తలు