కరీంనగర్

ఏసీబీ వలలో చిక్కిన పెద్ద అవినీతి చేప

కరీంనగర్‌: జిల్లాలో అవినీతి చేప ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు చిక్కింది. కోరుట్ల టౌన్‌ ప్లానింగ్‌ అఫిసర్‌గా పనిచేస్తున్న రాజు ఓ వ్యక్తి దగ్గరి నుంచి రూ.30వేలు లంచం …

రామడుగులో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: జిల్లాలోని  రామడుగు మండల కేంద్రంలో ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినదాలు చేశారు.  దాదాపు రెండు …

నేత కార్మికుడు ఆత్మహత్య

కరీంనగర్‌: ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక  ఓ నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పిడ్డాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మీనరసయ్య అనే నేత కార్మికుడు కూతురు పెళ్లి నిమిత్తం …

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలం కొత్తపల్లి బీడీ కాలనీలో వివాహిత టి.మానస(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంటిలో ఉరివేసినట్లు ఆనవాళ్లు కన్పించాయని, మృతురాలి భర్త రమేష్‌ …

కరీంనగర్ లో జర్నలిస్టులపై పోలీసుల జులుం

కరీంనగర్‌:  విద్యుత్‌ కోతకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో జరిగే ముట్టడి, ధర్నా కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో …

ఈ నెల 28 చలో కరీంనగర్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం చలో కరీంనగర్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర  హమాలి సంఘం మరియు వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 తేదినా …

షోయబుల్లాఖాన్‌ నేటి తరం జర్నలిస్ట్‌లకు మార్గదర్శి

కరీంనగర్: షోయబుల్లాఖాన్‌ వర్ధంతి సంధర్భంగా ఈ రోజు స్థానిక తెలంగాణ జాగృతి కార్యలయంలో తెంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా తెలంగాణ జిల్లా …

తండ్రిని ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసిన కొడుకు

గోదావరిఖని: ఎన్టీపీసీ జ్యోతి నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్‌ తన తండ్రిపై దాడి చేసి హత్య చేశారు. సింగరేణి మేడిపల్లి ఓసీపీలో అపరేటర్‌గా పనిచేస్తున్న బుద్ధ ప్రసాద్‌ …

కరీంనగర్‌ ఎంపీలను విమర్శించటం వారిస్థాయి దిగదార్చుకొవటమే:యూత్‌ కాంగ్రెస్‌

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా ఎంపీలు పోన్నం, యాష్కి, వివేక్‌ లను విమర్శించటం టీడీపీ జిల్లా నాయకులు విమర్శించటం తగదని, అభివృద్దిలో, తెలంగాణ ఉద్యమంలో ముందుండి ప్రజాసమస్యల పరిష్కరంలో ముందున్న …

సెప్టెంబర్‌ 2న పద్మశాలి సంఘం ఎన్నికలు

కరీంనగర్‌:(టౌన్‌) జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు సెప్టెంబర్‌ రెండు నిర్వహించనున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి గాజుల నర్సయ్య తెలిపారు.  ఈ నెల 28నుంచి నిమినేషన్‌లు తీసుకొనబడునని ఆయన …