కరీంనగర్

జ్యోతినగర్‌ రామాలయంలో చోరీ

కరీంనగర్‌: జ్యోతినగర్‌ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. …

‘సింగాపురం రాజన్న’కు పలువురి నివాళులు

సింగాపురం, జూలై 12(జనంసాక్షి): మాజీ పార్లమెంట్‌ సభ్యులు వడితెల రాజేశ్వర్‌రావు ప్రథమ వర్దంతి సందర్భంగా హుజురాబాద్‌ మండలంలోని సింగాపురం గ్రామంలోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళా శాల క్యాపంస్‌లో …

విద్యాబోధన మెరుగుకు ప్రభుత్వం కృషి : కలెక్టర్‌

కరీంనగర్‌, జూలై 12  ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. గురువారంనాడు జగిత్యాల …

విద్యుత్‌ కోతతో నష్టపోతున్న అన్నదాత

కరీంనగర్‌, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కోత విధిస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరామారావు …

రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల …

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల …

నమస్తే తెలంగాణ రిపోర్టర్‌పై దాడి

హుస్నాబాద్‌: మండల కేంద్రంలోని నమస్తే తెలంగాణ టౌన్‌ రిపోర్టర్‌ రమేష్‌పై స్థానిక ఎస్సై అనిల్‌కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని ఓ వైన్‌షాపు రాత్రి 11గంటల వరకు …

సమస్యలతో… ఇరుకైన ‘ఖని’ కాలనీలు

సౌకర్యాలు కరువు తి పట్టించుకోని అధికారులు కోల్‌సిటి, జులై 11, (జనం సాక్షి) గోదావరిఖనిలోని రాంనగర్‌, సంజయ్‌నగర్‌, జ్యోతినగర్‌ ప్రజలు పరిష్కారం కానీ సమస్యలతో… సతమతమవుతున్నారు. తమ …

తెలంగాణను ప్రకటించే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది

13నుంచి సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీళ్లో పాదయాత్రలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి హుస్నాబాద్‌ జూలై 11(జనంసాక్షి) రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రకటించే …

అయ్యప్ప గుడిలో లలితాసహస్రనామ పారాయణం

మంథనిటౌన్‌ జూలై 11 (జనంసాక్షి) కోటి లలితసహస్త్రనామ పారాయణలో భాగంగా మంథని పట్టణంలోని అయ్యప్పగుడిలో బుధవారం కోటి లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. మంథని పట్టణంలోని అన్ని …