కరీంనగర్

ఇంటర్నేషనల్ 320ఎఫ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిరుప సతీష్ కు ఉత్తమ టీచర్ అవార్డు

ములుగు బ్యూరో,సెప్టెంబర్19(జనం సాక్షి):- ములుగు జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు అయినా శిరూప  సతీష్ ను ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ టీచర్ …

రైతులకు చేపల పెంపకం పై అవగాహన కల్పించినట్లు కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవ కుమార్

గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోని 30 …

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): కీతవారిగూడెం సెక్టార్  కాల్వపల్లి  జిపి 1,2 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసంలో భాగంగా గర్భవతులకు శ్రీమంతాలు  అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినారని …

గోవిందరావుపేట మండలం పసర నాగారం గ్రామాని కి చెందిన రాసాని శ్యాం ప్రసాద్ కుCMRF చెక్కు పంపిణీ

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండలంలోని పసర నాగారం గ్రామానికి చెందిన బాధిత కుటుంబానికి సోమవారం సిఎం సహాయనిధి చెక్కును పంపిణీ …

ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి ఫారెస్ట్ అధికారులు సహకరించాలి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19(జనం సాక్షి) :- సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క  మాట్లాడుతూ నియోజక వర్గం లో …

జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా దాసరి కృష్ణ ఎంపిక

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 19(జనంసాక్షి) బహుజన సాహిత్య అకాడమీ అందించే బెస్ట్ ఫోటో & వీడియోగ్రాఫర్ నేషనల్ అవార్డుకు అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన దాసరి కృష్ణ …

పోడు భూములకు పట్టాలివ్వాలని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :- సెప్టెంబర్ 21న కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయండి గోవిందరావుపేట మండలం సోమల …

ఉచిత కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన వికాస్ రావు

రుద్రంగిి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) మండలంలోని నిరుపేద మహిళలకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చిన్నమనేని  …

అభివృద్ధిని మరిచి శ్రీధర్ బాబు పై విమర్శలా…

బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కోట రాజబాబు మహదేవపూర్ సెప్టెంబర్ 19 (జనంసాక్షి) మంథని నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సమ న్యాయం చేసినందుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను …

స్మార్ట్ సిటీలో వీధి కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలనీ మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 19(జనం సాక్షి) స్మార్ట్ సిటీగా ఉన్న కరీంనగర్లో వీధి కుక్కలు కోతులు పందుల బారి నుండి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ …

తాజావార్తలు