Main

అమరుడు కామ్రేడ్ ఎల్లన్నకు విప్లవ జోహార్లు

టేకులపల్లి, జూన్ 23( జనం సాక్షి ): సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అమరుడు కామ్రేడ్ ఎల్లన్న అమరుడై 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొత్తగూడెం …

1,50,000 రూపాయల ఎల్వోసిని అందజేసిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూన్ 23 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన కేతావత్ బాబు తండ్రి దుర్గ్యా …

గడ్డం వెంకట నర్సమ్మ విప్లవ జోహార్లు

టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజా పంథా పార్టీ నాయకురాలు కామ్రేడ్ దొరన్న జీవిత సహచరి గడ్డం వెంకట నర్సమ్మ భౌతికంగా మనకు దూరమవ్వడం …

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి * మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్

టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల …

కోడేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్దం.

కోడేరు మండల కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తంన్న ప్రజా వ్యతిరేక విధానాలపై అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ ని రాహుల్ గాంధీని ఈడీ …

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పరి శ్రీనివాసులు ని పరామర్శించిన ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) 21 కోడేరు మండలం మాచుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాసులు  పక్షవాతంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం …

బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభం

 మండల కేంద్రమైన చండ్రుగొండ లోని   బాలుర వసతిగృహంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని హాస్టల్  వార్డెన్ లక్ష్మణరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక హాస్టల్ …

చండ్రుగొండలో యోగా దినోత్సవ వేడుకలు

చండ్రుగొండ జనంసాక్షి జూన్  21:అంతర్జాతీయ   యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు   300మంది విద్యార్థినీ విద్యార్థులతో …

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అగ్నిపథ్ కు నిరసన  వ్యక్తం చేస్తున్న యువకులపై  శుక్రవారం  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో   అమరుడైన  ఖానాపురం మండల దబీర్ పేట గ్రామానికి …

కృతజ్ఞత సభకు భారీగా తరలి మున్నూరు కాపులు

చండ్రుగొండ  జనంసాక్షి (జూన్ 18) : రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన  గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి, ల కోసం ఖమ్మంలో  తలపెట్టిన   కృతజ్ఞత సభ కు శనివారం  …