Main

నేడు ఖమ్మం పర్యటనకు మంత్రి కెటిఆర్‌

పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఖమ్మం,జూన్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్‌ శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి జిల్లా …

బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ లింగాల ఘణపురం, జూన్10(జనం సాక్షి):

బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ కార్యక్రమం  నెల్లుట్ల గ్రామంలో నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం నెల్లుట్ల గ్రామంలో పది మంది రైతులకు ఉచితంగా గో పంపిణీ చేశారు.ఈ …

కోడేరు, పస్పుల,గ్రామాల్లో రచ్చ బండ కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన 30 రోజులకె రుణ మాఫీపై తొలి సంతకం : కాంగ్రెస్ నాయకులు

 నాయకులుకోడేరు (జనం సాక్షి) జూన్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కోడేరు మండల కేంద్రం లో మరియు పస్పుల గ్రామంలో …

*గౌని ఐలన్న అక్రమ అరెస్టును ఖండించండి., సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు తిమ్మిడి హనుమంతరావు..

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం,)జూన్ 08) జనం సాక్షి. తిరుమలాయపాలెం మండల పరిధిలోని  హస్నాబాద్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు. మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి. అఖిలభారత రైతు కూలి …

జీవాలకు నట్టల మందులు పంపిణీ

టేకులపల్లి ,జూన్ 8( జనం సాక్షి): పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుండి జీవాలకు నట్టల మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 14 వరకు నిర్వహించనున్నట్లు …

అంగన్వాడీ కేంద్రాలకు పక్కా నిర్మాణాలు చేపట్టాలి

జనం సాక్షి చండ్రుగొండ (జూన్ 08)మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు  పక్కా  బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని సీపీఎం మండల నాయకులు కోరారు. ఈ మేరకు మండల పరిషత్ …

భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో దొంగనోట్ల కలకలం. *ఆదివాసులను అండగా చేసుకొని దొంగనోట్ల చలామణి. *దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు. *ఎనిమిది మంది నిందితులను పట్టుకున్న పోలీసులు. *వివరాలు తెలిపిన భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు.

భద్రాచలం, జూన్ 7 (జనం సాక్షి): భద్రాచలం మన్యం చర్ల మండలం దొంగనోట్ల కలకలం రేగింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను అంటకాగుతున్న నకిలీ …

పీ హెచ్ సి అప్గ్రేడ్ తో మరింత వైద్యసేవలు

టేకులపల్లి ,జూన్ 7( జనం సాక్షి ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ వైద్య కళాశాలకు అనుబంధంగా రూరల్ మెడికల్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడంతో …

ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షితమైన కాన్పులు *మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సుజాత

టేకులపల్లి, జూన్ 7( జనం సాక్షి):  ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షితమైన కాన్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి ఉందని భద్రాద్రి జిల్లా మాతా శిశు సంరక్షణ …

ముమ్మరంగా బడి బాట కార్యక్రమం, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి.

కోడేరు న్యూస్:- కోడేరు (జనం సాక్షి) జూన్ 07  నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలోబడి బాట కార్యక్రమంలో భాగంగా …