Main

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

– ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి చండ్రుగొండ   జనంసాక్షి (జూన్ 06) : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ  మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై గొల్లపల్లి  …

జనం సాక్షి న్యూస్ ఇల్లందు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని కోటిలింగాల సమీపంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. హైదరాబాద్కు చెందిన సంగారెడ్డి నివాసి అయినటువంటి …

సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని… శివాలయంలో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల …

ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు …

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జూన్ 3 (జనంసాక్షి) : చర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వద్దిపేట, పూసుగుప్ప, ఉంజు పల్లి గ్రామాలలో జిల్లా …

అన్ని వర్గాలకు అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం

* భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రజా సంక్షేమం అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ …

కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి ):  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దు జెండాను ఆవిష్కరించి  ఘనంగా …

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టేకులపల్లి ,జూన్ 2 (జనం సాక్షి): టేకులపల్లి మండలం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస …

సింగరేణికి ఆదాయం– ప్రజలకు అనారోగ్యం

* బొగ్గు రవాణా తో బోడు సెంటర్ అంతా దుమ్ము మయం టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని …

సిపిఐ టేకులపల్లి మండల నూతన ఆఫీస్ బేరర్స్ ✍️ సిపిఐ టేకులపల్లి మండల కార్యదర్శిగా గుగులోత్ రాంచందర్ ✍️ 11 మంది కార్యవర్గం, 24 మందితో మండల కౌన్సిల్ ఏర్పాటు 🔹 ప్రజా సమస్యలే అజెండాగా ఉద్యమిస్తాం : రాంచందర్

టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) టేకులపల్లి మండల కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన గుగులోత్ రాంచందర్ తిరిగి ఎన్నికయ్యారు. …

అకాల వర్షంతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి..

* అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి * ఏ ఐ కె కె ఎం ఎస్, న్యూడెమోక్రసీ టేకులపల్లి ,జూన్ 1( జనం …