ఖమ్మం

హరితహారం. ప్లాంటేషన్ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. సూచనల మేరకు  హరితహారం  మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని , …

అలుగు వర్రె వద్ద చేపట్టిన మరమ్మత్తులు

ఆళ్లపల్లి జులై 19( జనం సాక్షి) జనం సాక్షి కథనానికి స్పందించిన ఆర్ అండ్ బి శాఖ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రాఘవపురం పంచాయతీ పరిధిలోని …

*విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేత.

చిట్యాల 19( జనం సాక్షి) మండలంలోని నైన్ పాక గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం జెడ్పిటిసి గొర్రె సాగర్ చేతుల మీదుగా ఉచిత …

సింగరేణి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

పినపాక నియోజకవర్గం జులై 19 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని వరద బాధితులకు సింగరేణి ఆధ్వర్యంలో ఏరియా ప్రధాన అధికారి జక్కం రమేశ్ ఆదేశాల మేరకు అన్నారం …

ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆర్డిఓ స్వర్ణలత

  పినపాక నియోజకవర్గం జూలై 19 (జనం సాక్షి): మణుగూరు మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాలైన అన్నారం, కమలాపురం, రాయిగూడెం లో మంగళవారం ఆర్డిఓ స్వర్ణలత పర్యవేక్షణలో.తహసిల్దార్ …

ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అన్నదానం.

బూర్గంపహాడ్ జులై19(జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గత వారం రోజులుగా గోదావరి వరదల వల్ల ఇల్లు వాకిలి వదిల పునరావాస కేంద్రాలలో ఉండి గోదావరి …

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

ఆళ్లపల్లి జూలై 19( జనం సాక్షి) రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేసు ఎల్లయ్య అన్నారు మంగళవారం మండల పరిధిలో …

– వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఏడుకొండలు

చండ్రుగొండ జనంసాక్షి (జులై 19) : ఈ నెల  21న స్థానికంగా జరిగే  వడ్డెర సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని  జయప్రదం చేయాలని  వడ్డెర సంఘం జిల్లా …

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది

భద్రచాలానికి ముంపు ముప్పు పొంచి ఉంది ఎత్తు తగ్గిస్తేనే వరద ముప్పు ఉండదని వెల్లడి దీనిపై ఇప్పటికే ఎపికి వివరించామన్న మంత్రి పువ్వాడ హైదరాబాద్‌,జూలై19(జనం సాక్షి): పోలవరం …

గ్రామ పంచాయితీ ముందు కాంప్లెక్స్ నిర్మాణం పనులు:

గణపురం (ము) జులై 19 జనం సాక్షి : గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు నార గాని దేవేందర్ …