ఖమ్మం

అభివృద్ధిలో ఏఈ జనార్ధ సేవలు మరువలేనివి..

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 15 శంకరపట్నం మండలం అభివృద్ధి కోసం ఏఈగా సేవలందించిన జనార్ధన్ సేవలు మండల ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని, శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి …

కొండమల్లేపల్లి మండలంలోని జోగ్యా తండా లో పారిశుద్ధ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనంసాక్షి : కొండమల్లేపల్లి మండలంలోని జోగ్య తండాలో పారిశుద్ధ్యం పడక వేసింది .ఎక్కడ చూసినా మురికి కాలువలు గుంతలు బురదలతో దర్శనమిస్తుంది. వర్షాకాలం …

ఘనంగా సింగరేణి 53వ రక్షణ పక్షోత్సవాలు

  సింగరేణి భవిష్యత్ ఉద్యోగుల పై ఆధారపడి ఉంది. యాజమాన్యానికి రక్షణ, ఉత్పత్తి రెండు కళ్ళ లాంటివి పలువురుని ఆకట్టుకున్న “కనువిప్పు” నాటిక పినపాక నియోజకవర్గ ప్రతినిధి …

కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్లో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా …

కూలిన పాఠశాల గో డ ప్రైవేటు భవనంలో విద్య బోధన

   తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 15 :: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మనోహర్ మండలం గౌతోజిగుడ గ్రామం ప్రాథమిక పాఠశాల …

*మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 15, జనంసాక్షి మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ …

ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ చికోటి సంతోష్ కుమార్ ను అభినందించిన ఐఎంఏ జిల్లా అధ్యక్షులు.

సిరిసిల్ల. అక్టోబర్ 15. (జనం సాక్షి). ఐఎంఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ ని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పంతగాని …

*మున్సిపల్ కార్యాలయంలో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే*

కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి) భద్రత కోసం ఏకమవ్వండి చేతులు శుభ్రం చేసుకోండి అనీ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, చైర్పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ, లు అన్నారు. ఈరోజు …

ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ “పంతగాని” రెండోసారి ఏకగ్రీవం.

వైద్యరగంలోనూ సామాజిక సేవలలో డాక్టర్ పంతగాని పెంచలయ్య ప్రత్యేక ముద్ర. అభినందించిన మానేరు స్వచ్ఛంద సంస్థ. సిరిసిల్ల. అక్టోబర్ 15.(జనం సాక్షి). వైద్యరంగంలోనూ సామాజిక సేవలకు ప్రత్యేకంగా …

ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ నామ చొరవతో మండలానికి అంబులెన్స్.

(జనం సాక్షి) 15 అక్టోబర్: దమ్మపేట మండలానికి అంబులెన్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తరుణంలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని …

తాజావార్తలు