ఖమ్మం

రాజంపేట్ లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర

జనంసాక్షి- రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా 12 రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు నాడు నిమజ్జానికి శోభయాత్ర బయలుదేరారు  పలు …

మిర్యాలగూడ జిల్లా కోసం వేలాది నామినేషన్ల తో మునుగోడులో పోటీ చేస్తాం:-

మిర్యాలగూడ. జనం సాక్షి  జిల్లా సాధన సమితి మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష జిల్లా ఏర్పాటు అని, కొత్త జిల్లాల ఏర్పాటులో మిర్యాలగూడకు తీవ్ర అన్యాయం చేశారని …

ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 11 జనం సాక్షి మండలం లోని దిడిగి, కొత్తుర్ బి, బుర్ధిపాడ్, తుంకుంట, సత్వర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ …

*ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి,సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం*

బయ్యారం,సెప్టెంబర్11(జనంసాక్షి): మారుమూల ప్రాంతం నుండి ప్రజలు పోలీస్ స్టేషన్ ను సంప్రదించినప్పుడు, వారికి ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ, సహాయం అందిస్తామని బయ్యారం పోలీస్ స్పష్టం చేశారు. బయ్యారం …

గుండాల మండలంలో భారీ వర్షం –

-పలు గ్రామాలకు రాకపోకలు బంద్ గుండాల,సెప్టెంబర్11(జనంసాక్షి);గుండాల మండలంలో శనివారం నుంచి భారీ వర్షం కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి.గుండాల నుండి కోడవటంచ గ్రామానికి మధ్యలో ఉన్న కిన్నెరసాని …

మూడు రోజుల భారీ వర్షం

పొంగిపొర్లుతున్న వాగులు కూలిన ఇల్లు మహా ముత్తారం సెప్టెంబర్ 11( జనం సాక్షి)  మూడు రోజులపాటు మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల కు భారీ వర్షం చుట్టుముట్టి  …

సాగర్ సందర్శించిన యాదాద్రి భువనగిరి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు

నాగార్జునసాగర్ (నందికొండ); జనం సాక్షి, సెప్టెంబర్10; అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి , అడిషనల్ కలెక్టర్ దీపక్ …

విద్యాపరంగా అభివృద్ది చెందాలి : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

స్వచ్చ్​ గురుకుల్​ కార్యక్రమం ముగింపు పరిగి​ రూరల్, సెప్టెంబర్​ 11( జనం సాక్షి ) :  చదువుకున్న వ్యక్తి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంద అశోక్ కుమార్ …

రజక యువజన యూత్ కు టీ షర్ట్ లను అందించిన కొండ శ్రీనివాస్

ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి ముస్తాబాద్ మండల మొయినికుంట గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రజక యువజన యూత్ సభ్యులకు, రైతుబంధు కల్వకుంట్ల గోపాలరావు, …

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గరిడేపల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి): మండలంలోని పొనుగోడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1995-96వ  సంవత్సరంలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల …

తాజావార్తలు