ఖమ్మం

యూత్ ఆధ్వర్యంలో విద్యార్థుల కు పండ్ల పంపిణి

కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోని బురుగుంపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రు యువజన సంఘం,స్థానిక సర్పంచ్ రణధీర్ …

గుంజేడు ముసలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

కొత్తగూడ సెప్టెంబర్ 14 జనంసాక్షి:మండల కేంద్రంలోని గుంజెడు ముసలమ్మ సన్నిధిలో గూడూరు ఎంపిపి సుజాత,మోతిలాల్ గుంజేడు శ్రీ శ్రీ శ్రీ ముసలమ్మ కు మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో …

పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. ఆదివాసి గిరిజన సమ్మేళనం.. పోస్టర్స్ ను ఆవిష్కరించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారు, జిల్లా …

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి . తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించాలని రాష్ట్ర …

*ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి శుద్ద జల కేంద్రం ప్రారంభోత్సవం*

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిమ మీ ముంగిట్లో ఆనే నినాదం తో  ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్   మారు మూల గ్రామాలకు అక్కడి …

ఈ నెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి.

ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్.. తిరుమలాయపాలెం మండలం ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్* హాజరైన వివిధ అధికారులు* ఖమ్మం. తిరుమలాయపాలెం జనం సాక్షి (13 సెప్టెంబర్) తిరుమలాయపాలెం …

జిల్లా బీసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం.

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గూడూరి అభినందించిన టిఆర్ఎస్ శ్రేణులు. రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 13.(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర పవర్ లుమ్ టెక్స్ టైల్ …

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న గందె జనార్ధన్

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి) ఆదివారం హైదరాబాదు నందు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కర్మాన్ఘాట్ కన్వెన్షన్ లో జరిగిన గురుపూజోత్సవం 2022 కార్యక్రమంలో ఖమ్మంలోని …

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ద‌ర‌ఖాస్తుకు ఇంకొక అవ‌కాశం క‌ల్పించాలి

-అప్పం శ్రావ‌ణ్ జ‌హీరాబాద్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి) : ఈ నెల 9న డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేదీ ముగిసింద‌ని, అయితే …

కేంద్రీయ విద్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు.

రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 13. (జనం సాక్షి) సిరిసిల్ల పట్టణంలో లోని కేంద్రీయ విద్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సేవలపై మంగళవారం విద్యార్థులకు అవగాహన …

తాజావార్తలు