ఖమ్మం

దళితులకు నీళ్లు తాగే హక్కు లేదా…..?

టేకుమట్ల.ఆగస్టు22(జనంసాక్షి) 75 సంవత్సరాల భారత దేశంలో దళితులకు నీళ్లు తాగి హక్కులేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి,కన్వీనర్ గట్ల రాజన్న అన్నారు.ఈ సందర్భంగా …

ఏఐఎస్ఎఫ్ మూడవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

గుండాల,ఆగస్టు22(జనంసాక్షి);గుండాల మండలంలోని స్థానిక పాఠశాలల్లో మరియు కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే …

శ్రీ రాజరాజేశ్వర(గుండం)ఆలయాన్ని దర్శించుకున్న అటవీశాఖ అధికారి

ప్రత్యేక పూజలు చేసిన నర్సంపేట అటవీశాఖ అధికారి రమేష్ కొత్తగూడ ఆగస్టు 22 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో కాకతీయుల నాటి అతి పురాతన …

చేర్యాలలో ఘనంగా బీరప్ప బోనాలు..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : శ్రావణమాసం పురస్కరించుకొని చేర్యాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం బీరప్ప బోనాల పండుగ అంగరంగ వైభావంగా నిర్వహించారు. కురుమ కులస్తుల …

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు  మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ …

తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి తుడుందెబ్బజిల్లా అధ్యక్షులు కుమార్ఆదివాసీ మాహాదేవపూర్ ఆగస్టు 22 (జనంసాక్షి) మాహాదేవపూర్ మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులు జిల్లా అధ్యక్షులు మాడే …

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం …

విద్య రంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలి.

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని …

జీఎస్టీ అధిక ధరల పెంపును నిరసిస్తూ ఆగస్టు 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

సిపిఐ ఎంఎల్(ప్రజాపంథా)ప్రజలకు పిలుపు టేకులపల్లి, ఆగస్టు 22( జనం సాక్షి ): జిఎస్టి అధిక ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 29న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం …

*అంబురమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విట్టల్ రెడ్డి

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి) పెద్దేముల్ మండలోని తట్టేపల్లి అటవి ప్రాంతంలోని అంబురమేశ్వర జాతర ఉత్సవాలలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు విట్టల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక …