ఖమ్మం

పల్లెర్ల లో ఘనంగా బోనాల ఊరేగింపు

అనంతరం భక్తులు దేవతలకు మొక్కులు చెల్లింపులు ఆత్మకూరు (ఎం) ఆగస్టు 21(జనంసాక్షి) ఆత్మకూరు మండలం పల్లెర్ల  గ్రామంలో ఈరోజు ఘనంగా డప్పు మేళాలతో జోగిని శివసత్తులతో  ఆడపడుచులతో …

రుద్రంగి మండల ఎస్సై గా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండల నూతన ఎస్సైగా ఎం.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు.ప్రభాకర్ గతంలో కరీంనగర్ టు టౌన్ ఎస్సైగా విధులు నిర్వహించారు.ఇంతకుముందు ఇక్కడ …

ఫ్యాక్స్ డైరెక్టర్ కూతురి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండలకేంద్రానికి చెందిన ప్యాక్స్ డైరెక్టర్ మరియు రైతుబందు కన్వీనర్ కేసిరెడ్డి నర్సారెడ్డి కూతురి వివాహం ఆదివారం రుద్రంగి లో …

యాదమ్మ నగర్ లో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 21 అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ యాదమ్మ నగర్ లో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం …

జిల్లా రైతుబంధు డైరెక్టర్ కంచర్ల వీరారెడ్డి ని పరామర్శించిన – కందాళ.

కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి ) :  కూసుమంచి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కంచర్ల పద్మ భర్త ప్రస్తుత జిల్లా రైతుబంధు డైరెక్టర్ మాజీ …

రోడ్డు ఇరువైపుల మొక్కలు నాటిన సర్పంచ్

టేకులపల్లి ,ఆగస్టు 21( జనం సాక్షి) :స్వాతంత్ర భారత వజ్రొత్సవాలలో భాగంగా ముత్యాలంపాడు క్రాస్ రోడ్ గ్రామ పంచయతీ లో రోడ్డుకిరువైపులా సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ …

ఉప్పుసాక గ్రామంలో రైతులకు వయోగో మీద అవగాహన సదస్సు.

  బూర్గంపహాడ్, ఆగష్టు 20(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామపంచాయతీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పురుగుల మందుల కంపెనీ బయర్, క్రఫ్ …

కుంకుమ పొట్లాలు ను అందిస్తున్న ఉప ప్రధాన అర్చకులు.

యాదగిరిగుట్ట జనం సాక్షి తెలంగాణలో రెండో తిరుపతిగా పేరు ప్రఖ్యాత వస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మి స్వామి ఆలయంలో శనివారం ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు …

బోథ్ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి..

బీజేపీ నాయకుల డిమాండ్.. బేల, ఆగస్టు ( జనం సాక్షి ) : ఆర్ ఎస్ ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ …

టేకులపల్లి లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

టేకులపల్లి, ఆగస్టు 20( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో స్వర్గీయ  రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా బోడు రోడ్ లో గల రాజీవ్ గాంధీ  …