ఖమ్మం

వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో స్ఫూర్తినిచ్చేలా వివేకానంద విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివేకానంద విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన స్ఫూర్తిదాయకంగా …

150 మీటర్ల జాతీయ జెండాతో వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రదర్శన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో ఆగస్టు 22. (జనం సాక్షి). 75వ స్వాతంత్ర వజ్రోత్సవ దినోత్సవ వేడుకలనువికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సోమవారం 150 …

*వీరభద్రేశ్వర స్వామి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్సీమహేందర్ రెడ్డి*

పెద్దేముల్ ఆగస్టు 22 (జనం సాక్షి) పెద్దేముల్ మండల కేంద్రంలోని జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన  హోమము మరియు అభిషేకములో పాల్గొని పూజలు …

నాణ్యత ఫట్టు.. ముక్కముడితే ఒట్టు..!!

– ప్రముఖ హోటల్ లో రెండ్రోజుల మాంసాహారం వడ్డింపు – ఎన్నో దుకాణాల్లో మరిగించిన నూనె.. మాయచేసే కిచెన్లు – రోడ్డుపక్కన టిఫిన్స్, స్వీట్ షాపుల్లోకి దుమ్మూ …

కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు

పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు  మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ …

సాగర్ సందర్శించిన ముఖ్యమంత్రి సలహాదారులు ఏకే ఖాన్

నాగార్జునసాగర్ (నందికొండ), జనం సాక్షి,(ఆగస్టు 21); అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ ను ఆదివారం నాడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు …

హరితహారం లో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ ఆగష్ట్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం, పినపాక పట్టి నగర్, గ్రామపంచాయతీలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు సందర్భంగా ఎక్సైజ్ …

హరితహారం లో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్ ఆగష్ట్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం, పినపాక పట్టి నగర్, గ్రామపంచాయతీలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు సందర్భంగా ఎక్సైజ్ …

ఘనంగా స్వాతంత్య్ర వన మహోత్సవం

మల్హర్, జనంసాక్షి మండల కేంద్రమైన తాడిచర్ల తో పాటు మండలంలోని మల్లారం, వల్లెంకుంట, కొయ్యూరు, ఎడ్లపల్లి, దుబ్బపేట, నాచారం తదితర గ్రామాల్లో ఆదివారం స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో …

మునుగోడులో బహిరంగ సభకు వెళ్లిన స్థానిక నేతలు

టేకులపల్లి, ఆగస్టు 21( జనం సాక్షి): మునుగోడులో కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా బహిరంగ సభకు టేకులపళ్లి బీజేపీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఆదివారం 20 …