ఖమ్మం

– ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ వినీత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 24 (జనం సాక్షి) : నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ …

బి టి పి ఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 23( జనం సాక్షి):భద్రాద్రి పవర్ ప్లాంట్ (బి టి పి ఎస్) లోని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ,సీపీఐ …

ఎస్ఐ ని కలిసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

రుద్రంగి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ …

మైలారం పాఠశాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం

ఆళ్లపల్లి ఆగస్టు23( జనం సాక్షి) మండల కేంద్రంలోని మైలారం గ్రామ పాఠశాల, అంగన్వాడి కేంద్రం మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. సుమారు 40 అడుగుల ఎత్తులో భారీ …

పాఠశాలలు బంద్ సంపూర్ణం

గత వారం రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలో గల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కుల వివక్షతతో ఉపాధ్యాయుడికి సంబంధించిన కుండలోని మంచినీరు త్రాగాడనే కోపంతో దళిత …

సమస్యల గుప్పిట్లో ప్రభుత్వ పాఠశాలలు

– నందిపాడు పాఠశాలలో సమస్యలు తిష్ట – చెట్ల కిందనే పిల్లల చదువులు – విద్యార్థులకు సరిపడా లేని గదులు  అశ్వరావుపేట ఆర్ సి,  ఆగస్టు 23( …

విద్వేష రాజకీయాలు తెలంగాణలో చెల్లెవ్..!

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనం సాక్షి). పోరాట స్వభావమున్న తెలంగాణ లో బిజెపి …

మున్సిపాలిటీలో ఉండలేం..

విలీన గ్రామాల ఐక్యవేదిక. మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల అభివృద్ధి దూరంగా …

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పిక్ అప్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజు ఉదయం కొదురుపాక ఎక్స్ రోడ్ వద్ద అక్రమ ఇసుక …

అక్రమంగ తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయ్ పల్లి గ్రామ శివారులో టాటా ఏసీ ఆటో నెంబర్ TS 03 UB 7626 వాహనంలో అక్రమంగా తరలిస్తున్న …