నల్లగొండ

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి….

టేకుమట్ల.ఆగస్టు30(జన౦సాక్షి) ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ …

శాంతి భద్రతలు కాపాడడానికే కాటన్ సెర్చ్ లు

కుబీర్ ఎస్సై ఎండి షరీఫ్ కుబీర్ ( జనం సాక్షి  30); నిర్మల్ జిల్లా పరిది లోని కుబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనారి గ్రామంలో నిర్మల్ …

ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

కుబీర్( జనం సాక్షి 30): ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం రోజున ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి  కుబీర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సుమారు రూ.4 లక్షల …

” మట్టి వినాయకులనే పూజిద్దాం – కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 30( జనంసాక్షి): మనసుంటే మార్గం ఉంటుందని, భక్తితో కొలిస్తే ఏ దేవుడైన కరుణిస్తాడని… రంగుల వినాయక ప్రతిమలకన్నా మట్టి గణేశుడు ఎంతో శ్రేష్టమని శేరిలింగంపల్లి …

పేదలకు వరంగా మారిన ముఖ్యమంత్రి సహాయక నిధి

– మంగపేట మండలంలో జోరుగా సిఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ. – ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి. – …

బి.సి స్టడీ సెంటర్ మంజూరు ఆహ్వానం ..

ములుగు,ఆగస్ట్30(జనం సాక్షి):- తెలంగాణా రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉపాధి నైపుణ్య అభివృధి మరియు శిక్షణ సంస్థ అద్వర్యంలో రాష్టం వ్యాప్తంగా  అన్ని  జిల్లా లో …

*బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ఆగస్టు30( జనంసాక్షి) ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పరామర్శించి సంతాపం తెలిపారు. మండల కేంద్రానికి …

ఘనంగా గౌరమ్మ నిమజ్జనం.

ఫోటో రైటప్: శోభాయాత్ర వెళుతున్న మహిళలు. బెల్లంపల్లి, ఆగస్టు30, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలో మంగళవారం గౌరమ్మ (గురుగుల) నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. నేతకాని సామాజిక వర్గానికి అతి …

మట్టి గణపతే మహా గణపతి.

రుద్రూర్ (జనంసాక్షి):- వినాయక ఉత్సవాలకు దేశం సిద్ధమవుతోంది. బుధవారం గణేశ్ చతుర్థి కావడంతో వినాయకుని మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ కాపాడే దిశగా రుద్రూర్ మండల కేంద్రంలోని …

శ్రీ సాయి దత్త ఆశ్రమం లో గురు కృపా శిబిరం

మిర్యాలగూడ.జనం సాక్షి అంతర్జాతీయ శ్రీ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 4 ఆదివారం పట్టణంలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో గురు కృపా …