నల్లగొండ

దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో ఆసరా

జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జుక్కల్, సెప్టెంబర్1,జనంసాక్షి, దేశంలోనే ఎక్కడ లేనివిదంగా తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదిక మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే …

వెంటనే సంస్థ చైర్మన్గా రేగట్టే

నల్గొండ. జనం సాక్షి. నల్గొండ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గురువారం గ్రంథాలయ సంస్థ లో బాధ్యతలు స్వీకరించారు.గ్రంథాలయ సంస్థ …

వెంటనే సంస్థ చైర్మన్గా రేగట్టే

నల్గొండ. జనం సాక్షి. నల్గొండ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గురువారం గ్రంథాలయ సంస్థ లో  బాధ్యతలు స్వీకరించారు.గ్రంథాలయ సంస్థ …

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ప్రైవేటు వైద్య ఆసుపత్రుల నమోదు తప్పనిసరి

హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనం సాక్షి): ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో ప్రైవేటు వైద్య ఆసుపత్రుల నమోదు తప్పనిసరిగా చేయించాలని జిల్లా మీడియా అధికారి …

చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

జహీరాబాద్ సెప్టెంబర్ 1( జనంసాక్షి )ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం లోని లింగంపల్లి హాస్టల్ లో కరెంట్ షాక్ తో మరణించిన సాయి కుమార్ గౌడ్ అనే …

ఉపాధ్యాయ దినోత్సవం

సందర్భంగా వ్యాస రచన పోటీలు * స్పోకెన్ ఇంగ్లీష్ టైనర్,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ మిర్యాలగూడ. జనం సాక్షి ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్-5) సందర్భంగా వ్యాస …

అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వామ్యం కావాలి

– జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి                              హుజూర్ నగర్ …

సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా ప్రజా పోరాటాలలో పాల్గొనాలి

 – జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి            హుజూర్ నగర్ సెప్టెంబర్ 1 (జనంసాక్షి): హుజూర్ నగర్ సిపిఎం పట్టణ కమిటీ …

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిద్దాం..

మిర్యాలగూడ. జనం సాక్షి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ధ విధానాలను తిప్పి కొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమాలను ఉదృతం చేయాలని రైతు సంఘం …

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

-టిపిటిఎఫ్ జిల్లాఅధ్యక్షులుY.సత్యనారాయణ, పిట్లం,సెప్టెంబర్1,జనంసాక్షి, కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం(ఓపిఎస్)ను అమలు చేయాలని కామారెడ్డి టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు Y.సత్యనారాయణ డిమాండ్ చేశారు. …