నల్లగొండ

పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ అత్యుత్సాహం

– వంద మందికిపైగా ఉపాధి కోల్పోయే ప్రయత్నం – తన స్వార్థం కోసమే  ఇలా చేశాడంటూ  విమర్శలు చండ్రుగొండ  జనం సాక్షి (ఆగస్టు 25) : వంద …

గవర్నర్ తమిళ సై చేతుల మీదుగా

డాక్టర్ రేట్ పట్టా అందుకున్న డా గాంధీ ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 25 (జనం సాక్షి):- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఎన్టీఆర్ కాలనీ కి …

– బి.సి స్టడీ ఫోరం రాష్ట్ర చైర్మన్ సాయిని నరేందర్.

 ములుగు జిల్లా బ్యూరో,ఆగస్టు 25 (జనంసాక్షి):- ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు సమాజ హితం కోసం ఎన్నో ఆవిష్కరణలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో …

రాష్ట్ర స్థాయి డిస్క్ త్రో పోటీలో టి.యం.అర్.జే.సి విద్యార్థి ప్రతిభ

కోటగిరి ఆగస్టు 25 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన కొత్తపల్లి గ్రామానికి చెందిన రేహన్ మెదక్ …

*సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

-పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి సెప్టెంబర్ నాలుగు నుంచి ఏడు వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ …

మూడు గ్రామపంచాయతీలకి 48 పెన్షన్

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 24 జైనథ్ మండలంలో ఉన్న గ్రామపంచాయతీల లో మూడు గ్రామ పంచాయతీల వారికి పెన్షన్లు ఎలా మంజూరు అవుతాయి వేరే గ్రామ …

బాల్కొండ ఆగస్టు 25 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా వచ్చిన, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ 1700 వ సంవత్సరం లోనె సర్ధార్ పాపన్న గౌడ్ బహుజనులను అందరిని ఏకం చేసి దండు కట్టి గోల్కొండ కోటపై సింహాసనన్ని అధిష్టించారు అని తెలిపారు,ఈ కార్యక్రమం లో DSP మండల అధ్యక్షుడు సతీష్ మహారాజ్, ముఖ్య అతిథులుగా BC సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అబ్బగొని అశోక్ గౌడ్, మోకు దెబ్బ ప్రచార కర్త చిన్న గౌడ్, మెండోర మండల BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాసరి మూర్తి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి హారప్ప మహారాజ్ గారు ఉపాధ్యక్షడు క్రాంతి కిరణ్ మహారాజ్, కోశాధికారి ఆత్మగౌరవ్ మహారాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ మురళి మహారాజ్, కార్యదర్శి దిలీప్ మహారాజ్, డీఎస్పీ మండల కార్యవర్గ సభ్యులు, రాజు మహారాజ్ తరుణ్ మహారాజ్, హృదేష్ మహారాజ్, ఆకాష్ మహారాజ్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ ఆగస్టు 25(జనంసాక్షి) హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా లో గురువారం రోజున బిందెశ్వర ప్రసాద్ 104 వ జయంతి వేడుకలు యాదవ చైతన్య వేదిక రాష్ట్ర …

నియోజవర్గ పరిధిలో 8400 నూతన పింఛన్ల పంపిణీ -ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ. జనం సాక్షి అన్ని వర్గాల ప్రజలకు పింఛన్లను ప్రకటించడంలో సీఎం కేసీఆర్ కు సాటి లేరని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ …

ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి. నిమజ్జనోత్సవం నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నల్గొండ బ్యూరో జనం సాక్షి ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్తి, నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సంబంధిత అధికారులందరూ శాంతి కమిటీ సభ్యులు …

నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కి జన్మదిన దిన శుభాకాంక్షలు తెలిపిన టి.జి. ఓ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి . నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టి.జి. ఓ) గురువారం ఆయన క్యాంప్ …