నల్లగొండ

,లీగల్ కౌన్సిల్ కు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ. జనం సాక్షి.నల్లగొండ, సూర్యపేట , భువనగిరిలలో ప్రజలకు న్యాయ సేవలు మరింత పటిష్టంగా అందచేయుటకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ …

గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, ఏఐటీయూసీ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి. పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం  అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ …

గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, ఏఐటీయూసీ

నల్గొండ బ్యూరో. జనం సాక్షి. పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ …

సుందర్ నగర్ రోడ్డు పనులలో….. నాణ్యత లోపించిందని కాంగ్రెస్ కౌన్సిలర్ల వినూత్న నిరసన :

మున్సిపల్ కార్యాలయం వద్ద సహపంక్తి భోజనాలు చేసి నిరసన…. మిర్యాలగూడ ఆగస్టు 22 జనం సాక్షి : మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ వార్డులో సిమెంట్ రోడ్డు …

*కుందూరు జానారెడ్డి ని కలిసిన నల్గొండ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజా రమేష్ యాదవ్.

నల్గొండ. జనం సాక్షి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన గౌని రాజా రమేశ్ యాదవ్ ఈరోజు హైదరాబాద్ లో మాజీ సీఎల్పీ నేత కుందూరు …

ఘనంగా శ్రీ వెండి కొండ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

*ఘనంగా శ్రీ వెండి కొండ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు* *ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా …

రఘునాథపురం గ్రామాన్ని మండలంలో ప్రకటించాలి -ఇంజన్ నరేష్.

రాజుపేట. జనం సాక్షి . మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినా రఘునాథపురం మండలంలో ప్రకటించాలని కోరుతూ 13 రోజు కొనసాగిస్తున్న రిలే నిరాదీక్షలో కాల్వపల్లి గ్రామస్తులు …

పత్తి పంటలో గులాబీ రంగు రంగుల పురుగు.

నెరడిగొండ ఆగస్టు22(జనంసాక్షి): మండలంలోని కుప్టి కే గ్రామంలో ప్రత్తి సోయా పంటలను సోమవారం రోజున బోథ్ సహాయ వ్యవసాయ సంచాలకులు జి. శ్రీధర్ స్వామి పరిశీలించారు.ఈ సందర్భంగా …

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

గరిడేపల్లి, ఆగస్టు 22 (జనం సాక్షి): మండల కేంద్రంలోని గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసి వైద్యాధికారి కి వినతి పత్రం …

పిల్లల్లో దేశభక్తి భావాన్ని ప్రోత్సహించాలి.

– ఎస్ఐ విజయ లక్ష్మి చండ్రుగొండ   జనంసాక్షి(ఆగస్ట్  22) :  విద్యార్థి దశ నుండే   పిల్లల్లో దేశభక్తి భావాన్ని   ప్రోత్సహించాలని  ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు.  వజ్రోత్సవాలు …