నల్లగొండ

పురపాలక ఉద్యోగి ఇంట్లో చోరి

మిర్యాలగూడ. జనం సాక్షి పట్టణం లోని రవీంద్ర నగర్ కాలనీ లో నివసుస్తున్న మున్సిపల్ ఉద్యోగి అన్వర్ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు మిర్యాలగూడ రూరల్ …

నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌని రాజారమేష్ యాదవ్..

మిర్యాలగూడ. జనం సాక్షి. నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన గౌని రాజారమేష్ యాదవ్ నియమితులయ్యారు. గౌని రాజారమేష్ కు నియామక …

బృహత్‌ పల్లె ప్రకృతి పనులను ప్రారంభించిన

వైస్ ఎంపీపీ రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండలం మానాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను వైస్ ఎంపీపీ …

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో హరితహారం

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఆదివారం హరితహారం కార్యక్రమాన్ని  నిర్వహించారు.ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహంలో  …

స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహా వేడుకలు

నల్గొండ జిల్లాలో ఆగస్ట్  9 నుండి 22 వరకు  విజయవంతంగా  నిర్వహణ నల్గొండ బ్యూరో. జనం సాక్షి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ …

లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటారు.

నెరడిగొండ ఆగస్టు21(జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశాలమేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వన మహోత్సవాన్ని ఆదివారం రోజున మండలంలోని బోథ్ …

పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలి:చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న

కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.హుస్నాబాద్ ఆగస్టు 21(జనంసాక్షి) సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత పై ప్రధానంగా దృష్టి సారించాలనీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. ఆదివారం రోజు …

మీటర్లు బిగించే మోదీ కావాలా?

వద్దనే కేసీఆర్‌ కావాలా.. మీరే తేల్చుకోండి ` తెలంగాణ తెచ్చుకున్నాం..ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం ` నేతన్నలపై జీఎస్టీ ఏంది?.. ` మునుగోడు దెబ్బతో బిజెపి దిమ్మ తిరగాలి ` …

కేరళ హైస్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో గల కేరళ హైస్కూల్  లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ …

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  సభా వేదిక వద్దకు 3.45 గంటలకు చేరుకున్నారు.మునుగోడు ప్రజాదీవెన …