నల్లగొండ

.ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 22 (జనం సాక్షి):మండల పరిధిలోని అబ్బీరెడ్డి గూడెం గ్రామంలో సోమవారం అబ్బీరెడ్డి గూడెం మెగా ఫాన్స్ ఆధ్వర్యంలో చిరంజీవి 65 వ జన్మదిన వేడుకలను …

విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యం: కెఎల్ఆర్ ఫౌండేషన్ అధినేత శకుంతల రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 22 (జనం సాక్షి): విద్య తోనే సమాజ ప్రగతి సాధ్యమని ఆ దిశగా తాను ఎంతో మంది పేదల విద్యకు సహాయ సహకారాలు అందిస్తున్నానని …

రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు దుర్మరణం

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 22 : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ శివారులోని బురాన్ మియా తోట ప్రాంతంలో ఆదివారం …

*బయ్యారంలో బోనాల జాతర*

•భక్తి శ్రద్దలతో ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన భక్తులు* బయ్యారం,ఆగష్టు21(జనంసాక్షి): బోనాల పండుగ అనగానే పల్లెటూరిలో ముత్యాలమ్మ తల్లి జాతర గుర్తొస్తుంది.దుష్ట శక్తులనుండి,రోగ పీడ నుండి పొలిమేరలో …

\జటప్రోలు మాసూమ్ బాబా దర్గాను ఉత్సవాల సందర్భంగా దర్శించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

పెంట్లవెల్లి జ(నం సాక్షి) ఆగస్టు 21 కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలోని మాసూం బాబా దర్గా 37వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా దర్శించుకుని …

నూతన గృహ ప్రవేశనికి విచ్చేసిన దామోదర రాజనర్సింహ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండలంలోని    ఖంజమాల్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి  నూతన గృహ ప్రవేశానికి మాజీ …

నూతన గృహ ప్రవేశనికి విచ్చేసిన దామోదర రాజనర్సింహ

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 21 రాయికోడ్ మండలంలోని    ఖంజమాల్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారి నూతన గృహ ప్రవేశానికి …

కొలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో మునుగోడు పెద్దఎత్తునతరలి వెళ్ళి న

ఎల్బీ నగర్ ( జనం  సాక్షి )   మునుగోడు అసెంబ్లీ తాజా మాజీ   ఎమ్మెల్యే   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   బిజెపిలో చేరుతున్న శుభసందర్భంగా మునుగోడు కేంద్రంలో ఏర్పాటుచేసినా  …

టైగర్ రిజర్వ్ పరిధిలో వనమహోత్సవం

జన్నారం జనం సాక్షి న్యూస్: జన్నారం మండలంలోని కవ్వల్ టైగర్ రిజర్వు పరిధిలోగల గేట్ నెంబర్ వన్ లో ఆదివారం రోజున ఉదయం ఎఫ్ డి ఓ …

మునుగోడు సభకు బయలుదేరిన మండల బిజెపి నాయకులు

జన్నారం జనం సాక్షి న్యూస్: మునుగోడు లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండల బిజెపి నాయకులు ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా …