నల్లగొండ

బాలికపై సామూహిక అత్యాచారం

నల్గొండ: ఆలేరు మండలం శర్బనాపురంలో దారుణం జరిగింది. ఓ బాలికలపై కామాంధలు సామూహిక అత్యాచారం జరిపారు. తోటలో పనికి వెళ్లిన బాలికపై బోడే శ్రీకాంత్, బోడే మహేష్ …

ఉగ్రవాదులు కాదు..చైన్ స్నాచర్లే: ఏఎస్పీ

నల్గొండ: వారం కిత్రం నకిరేకల్ లో తుపాకీతో బెదిరించి పారిపోయిన వారు ఉగ్రవాదులు కాదని ఏఎస్పీ గంగారం తెలిపారు. వారు కేవలం చైన్ స్నాచర్లు మాత్రమేనని స్పష్టం …

ఆస్తికోసం…తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసిన ఎస్సై

నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని …

స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ వ్యక్తి మృతి

నల్గొండ : మూసీ నదిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వలిగొండ మండలం పొద్దుటూరులో జరిగింది. వలిగొండ …

యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

నల్గొండ : యాదగిరిగుట్ట సంగీత కళాభవన్ లో యాదాద్రి నూతన నమూనాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి తిలకించారు.

యాదాద్రీలో అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన…

నల్గొండ : యాదాద్రి అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ దంపతులు..చినజీయర్ స్వామి పాల్గొన్నారు.

ఎసిబికి చిక్కిన మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ

నల్గొండ: మఠంపల్లి ట్రాన్స్ కో ఏఈ ఎసిబికి చిక్కాడు. ఓ రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఏఈని పట్టుకున్నార

యాదగిరిగుట్టకు బయల్దేరిన సీఎం, గవర్నర్

నల్గొండ: గవర్నర్ నరసింహన్ వడాయిగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు బయల్దేరారు.

వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్

నల్గొండ: జిల్లాలోని వడాయిగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ కోసం సీఎం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు

సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం…

నల్గొండ: సీఎం కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. సీఎం కాన్వాయ్ లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని భువనగిరి ఆస్పత్రికి …