యాదగిరిగుట్ట చేరిన సీఎం కేసీఆర్
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.
నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నల్లగొండ : నార్కెట్పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.
నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నల్గొండ:మర్రిగూడ మండలం అంతంపేటలో తాగిన మైకంలో కొడుకు తండ్రిని హతమార్చాడు. తండ్రిని చంపిన కొడుకు నిర్వాకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.