నల్లగొండ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సూర్యపేట పర్యటన సందర్భంగా ముందస్తుగా పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్భందించారు. …
చిలుకూరు: మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వారి భూ సమస్యల దరఖాస్తులను తీసుకున్నట్లు మండల తహశీల్దార్ ఎన్ సూర్య నారాయణ తెలిపారు. …
చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన జ్యోతి (33) బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు చిలుకూరు ఎస్సై పురేందర్ భట్ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల …
చిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి 9.40 లక్షలు, జెర్రిపోతుల గూడెం పాఠశాలకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మిస్తున్న …
నల్గొండ : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటపలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి …
నల్గొండ: వచ్చే ఎన్నికలకు ముందు తృతీయ కూటమి అనుమానమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి పాలించే అర్హత …
మఠంపల్లి: మండలంలోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో చూచిరాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. వీవీ …
చిలుకూరు: తమ తెల్లకార్డులు తొలగించారంటూ మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొందరు తహసీల్దారుకు విన్నవించారు. గ్రామానికి చెందిన జనార్ధన్, సీతయ్య, చిన్నవెంకయ్య, పెదవెంకయ్యలు తమ తెలుపు కార్డులను …