నిజామాబాద్

*వి.ఆర్.ఏల సమ్మెకు బిఎస్పీ పార్టీ కమ్మర్పల్లి మండల కమిటీ తరపున సంఘీభావం* 

కమ్మర్పల్లి 30 జులై (జనంసాక్షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలో ఆరవ రోజు నిరవధిక సమ్మెకు శనివారం రోజున   బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) కమ్మర్పల్లి మండల కమిటీ సంఘీభావం తెలిపారు, …

ఆదివాసి గిరిజన 5 తెగల విద్యార్థులు బాగుపడాలంటే

పి టి జి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను హైదరాబాదులోనే కొనసాగించాలి. ఆదివాసి చెంచు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు. అచ్చంపేట ఆర్సి, 30 జూలై …

*సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్*

బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నిజామాబాద్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ …

*బాల్కొండ లో తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం*

బాల్కొండ జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల ఉమ్మడి  మండలంలోని  ఉపాధ్యాయులు బాల్కొండ మండల  కేంద్రంలోని రైతు వేదిక లో నిర్వహిస్తున్న తొలిమెట్టు …

బాసరలో బీమా వివాదం

ప్రీమియం చెల్లించకపోవడంపై విసి ఆగ్రహం బాసర,జూలై30(జనంసాక్షి): బాసర ట్రిపుల్‌ ఐటీ బీమా వివాదంపై ఇన్‌చార్జ్‌ వీసీ వెంకటరమణ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల నుంచి వసూలు చేసి ప్రీమియం …

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. …

హరితహారం పౌరుల బాధ్యత

వర్షాల సీజన్‌లో మొక్కల పెంపకం ముఖ్యం నిజామాబాద్‌,జూలై30(జనంసాక్షి): హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టి నప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి …

వి అర్ ఎ ల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్ డి ఓ కు వినతి

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-29 తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ ల సమస్య ను పరిష్కారం …

విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

– కేజీబీవీ ఎస్ఓ దేవి కిషన్ కుల్కచర్ల, జులై 29(జనం సాక్షి): విద్యార్థులు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కేజీబీవీ ఎస్ఓ దేవికిషన్ అన్నారు.శుక్రవారం కుల్కచర్ల …

నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి

జడ్పీ సీఈవో ప్రేంకరణ్ రెడ్డి మిర్యాలగూడ. జనం సాక్షి , నిర్దేశించిన లక్ష్యాలను గ్రామపంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది వేగవంతంగా పూర్తి …