నిజామాబాద్

పిడుగు పాటు మహిళా మృతి

29 జనం సాక్షి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం పొలంలో వరివేస్తున్న సమయంలో పొలంలో పిడుగు పడి ఒక మహిళ అక్కడిక్కడే మృతి. వివరాలోకి వెళ్తే …

సీజనల్ వ్యాధుల సర్వే పరిశీలించిన డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

    జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:- 29 జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఇంటింటి సీజనల్ వ్యాధుల సర్వేను శుక్రవారం ఆర్మూర్ డిప్యూటీ డిఎం …

*VRAల కు మద్దతు తెలిపిన PYLనేతలు*

బాల్కొండ జూలై 29 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా  బాల్కొండ మండల కేంద్రంలో    తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె …

*విఆర్ఏ ల నిరవధిక సమ్మె కు మండల అంబెడ్కర్ యువజన సంఘం మద్దతు*

కమ్మర్పల్లి 29.జులై(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో గత 5 రోజులుగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం రోజున కమ్మర్పల్లి మండల …

రైస్ మిల్లింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ పి. రాంబాబు.

  నిర్మల్ బ్యూరో, జులై29 ,,జనంసాక్షి,,,   జిల్లాలో కస్టం రైస్ మిల్లింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్  పి. రాంబాబు …

*టూరిజం అభివృద్దిలో మాధవరం చెరువు సందర్శన*

మునగాల, జూలై 29(జనంసాక్షి): అమెరికాకు చెందిన సింపుల్ గ్రూప్ బోటింగ్ కంపని ప్రతినిధులు శుక్రవారం మునగాల మండలం మాధవరం చెరువును టూరిజం అభివృద్దిలో భాగంగా పరిశీలించారు. ఇప్పటికే …

కొడిచర్ల పాఠశాలలో కరోనా కాటు. 5 విద్యార్థులు,3 పేరెంట్స్కు కరోనా పాసిటివ్. భయాందొలనలలో గ్రామ ప్రజలు.

కోటగిరి జూలై 29 జనం సాక్షి:- కోటగిరి మండలం లోని పోతంగల్ పి.ఎచ్.సి పరిధిలోని కొడిచర్ల గ్రామంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. గ్రామంలోని అప్పర్ …

మౌనదీక్షతో కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె

చౌడాపూర్, జులై 29( జనం సాక్షి):గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించినటువంటి పే స్కేలు జీవోను మరియు అర్హత కలిగిన వీఆర్ఏలను వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని,55 ఏళ్లు నిండిన …

విఆర్వోల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి.బిజెపి పార్టీ డిమాండ్.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.సీఎం కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ,జిల్లా ఉపాధ్యక్షులు కొణతం లచ్చిరెడ్డి,మండల అధ్యక్షుడు, పార్ధన బోయిన విజయ్ …

గోపాల్ పేట ఏదుల రోడ్డును త్వరగా పూర్తి చేయాలి

జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకుల డిమాండ్ గోపాల్ పేట్ జనం సాక్షి జూలై(29) గోపాల్ పేట్ నుండి ఏదుల వరకు ఏర్పాటు చేయబోయే ఆర్ అండ్ బి …