నిజామాబాద్

జడ్చర్లలో స్వైన్ ఫ్లూ కలకలం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకాంత్ జడ్చర్ల, మే 24 (జనంసాక్షి): జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయి గడ్డ ప్రాంతంలో స్వైన్ ఫ్లూ అనుమానిత …

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు

                గడ్డిని కాల్చేందుకు వెళ్లాడు చేనులోనే సజీవ దహనమయ్యాడు కాపాడేందుకు వెళ్లిన భార్య పరిస్థితి విషమం రేపాకపల్లెలో …

అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ. 99.55 కోట్లతో ఆధ్యాత్మిక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన శ్రీ లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో సీఎం, మంత్రుల ప్రత్యేక పూజలు జడ్చర్ల, మే 23 (జనంసాక్షి): యాదగిరిగుట్ట …

మీనా టిఫిన్ సెంటర్లో గృహ సిలిండర్ల వాడకం

ఆర్మూర్,మే 23(జనంసాక్షి): సామాన్యుడికి కొరతగా లభిస్తున్న గృహ సిలిండర్లు టిఫిన్ సెంటర్లు,హోటళ్లు,రెస్టారెంట్లలో అవే సిలిండర్లు దర్శనమిస్తున్నాయి.గృహ అవసరాల కోసం కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను టిఫిన్ సెంటర్లు,హోటళ్లలో వాడటాన్ని …

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.ఎంసీఆర్ హెచ్ ఆర్ డి నుంచి యాదగిరి గుట్ట బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ …

ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ వడదెబ్బతో మృతి

పర్వతగిరి మే 23 :(జనం సాక్షి)పర్వతగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దీక్షకుంట్ల గ్రామానికి చెందిన చిర్రబోయిన అరుణ (45), భర్త మల్లయ్య, జీవనోపాధి కోసం కొంతకాలం …

యాచారం పరిధిలో వృద్ధురాలి మెడలోంచి పుస్తెల తాడు దొంగతనం – నిందితుల కోసం పోలీసుల గాలింపు

యాచారం,మే 23(జనం సాక్షి )రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాండ్లగూడ గ్రామంలో ఒక దారుణమైన చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు కూర్చొని …

తుగ్లక్ చర్యకు తోటలు బుగ్గి మాడుగులపల్లి సరిహద్దుల్లో దుండగుల ఘాతుకం

            వరి కొయ్యల దహనంతో ఎగసిపడిన మంటలు 10 ఎకరాల్లో బీభత్సం రైతు గడ్డం మాధవరెడ్డికి రూ. 1.50 లక్షల …

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి..

ఉపాధి పనులను పరిశీలించిన సర్పంచ్ మహేందర్ రెడ్డి నడికుడ మే 22 (జనం సాక్షి) : నడి కూడ మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ ప్రజలు ఉపాధి …

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

            నివాళులర్పించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్నెం మల్లారెడ్డి .. నడి కూడ మే 21 (జనం సాక్షి) …