Main

అలంపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

8.50 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ*   *అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం*         *అలంపూర్ జనంసాక్షి  (నవంబర్ 19)* అలంపూర్ మున్సిపాలిటీని …

అచ్చంపేట పట్టణం లో మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

అచ్చంపేట ఆర్సి, 19 నవంబర్ ,2022, (జనం సాక్షి న్యూస్ ) : అచ్చంపేట మండల పార్టీ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు …

మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్ ఎమ్ సి సమావేశం

విద్యార్థుల విద్యా ప్రమాణల కోసం కృషి చేస్తున్న హెచ్ఎం జి.రామచంద్రం. అచ్చంపేట ఆర్ సి,19 నవంబర్2022, (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక …

మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఎస్ ఎమ్ సి సమావేశం

విద్యార్థుల విద్యా ప్రమాణల కోసం కృషి చేస్తున్న హెచ్ఎం జి.రామచంద్రం. అచ్చంపేట ఆర్ సి,19 నవంబర్2022, (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక …

జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మూడో బహుమతి పొందిన సరస్వతిని ఘనంగా సన్మానం

మల్దకల్ నవంబర్18(జనం సాక్షి)మండల పరిధిలోని తాటికుంటఎం పి హెచ్ ఎస్ పాఠశాలలో శుక్రవారంనడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస పోటీలలో జిల్లాస్థాయి మూడవ బహుమతి …

కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుకకెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుక

నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 18(జనంసాక్షి):జిల్లా కేంద్రంలో జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లవెల్లి రోడ్డు లో గల స్టూడియో ముందు అన్న ఫోటోకు దండ వేసి …

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి పై తెరాస గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కెసిఆర్ మార్గ నిర్దేశంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లో చొరబడి గుండాలతో దాడులు జరిపించే పరిస్థితి …

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం  ఏర్పాటు చేశారు.ఈ కవి సమ్మేళనంలో …

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం

  మల్దకల్ నవంబర్ 18(జనం సాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం …

బైక్ ర్యాలీతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 18 నవంబర్ 2022 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు …