Main

ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్‌ ఎన్నికలు

పాలమూరులో రెండు సీట్లపై కన్నేసిన కాంగ్రెస్‌ 1న రాహుల్‌ రాక కోసం భారీగా ఏర్పాట్లు కెసిఆర్‌వి రైతు వ్యతిరేక విధానాలన్న వంశీచంద్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,మార్చి28(జ‌నంసాక్షి):  పార్లమెంటు ఎన్నికల …

16 ఎంపి సీట్లు మనవే కావాలి: జూపల్లి

నాగర్‌కర్నూల్‌,మార్చి26(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాములుకు భారీ మెజార్టీ అందించి, గెలిపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. రాముఉల సౌమ్యుడని అన్నారు. కెసిఆర్‌ …

కాంగ్రెస్‌,బిజెపిలకు ఓటేస్తే లాభం లేదు

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాములు నాగర్‌కర్నూలు,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మిగిలేది శూన్యమేనని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి …

ఆటోబోల్తా: ముగ్గురు విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): మానుకోట  జిల్లాలోని డోర్నకల్‌ మండలం చాప్లాతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు …

పాలమూరులో నేడురేపు మహిళా కవి సమ్మేళనం

మహబూబ్‌నగర్‌,మార్చి8(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈనెల 9,10 తేదీల్లో జిల్లా కేంద్రంలో తెలంగాణ మహిళా సాహిత్య సదస్సు, మహిళా కవిసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కవి, ప్రముఖన్యాయవాది …

లోక్‌సభ ఎన్నికలకు జిల్లా అధికారుల సమాయత్తం

కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మహబూబ్‌నగర్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలొస్తే విధులు నిర్వహించడం పోలీసులకు కత్తివిూద సామే. ఈ మేరకు  …

సంక్షేమంలో తెలంగాణను మించింది లేదు: ఎంపి

మహబూబాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): రైతు సంక్షేమంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు.  సకల జనుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం …

పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ

జైపాల్‌ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్‌ నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం? మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి …

బాలికల విద్యకు భరోసా

కస్తూర్బాల్లో ఇంటర్‌ వరకు స్థాయి పెంపు గ్రావిూణ ప్రాంత విద్యార్థినులకు వరం నెరవేరుతున్న సీఎం కెసిఆర్‌ హావిూ గజ్వేల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వంద శాతం ఫలితాలు సాధిస్తూ బాలికల విద్యకు …

ఉగ్రదాడి వెనక పాక్‌ కుట్రలు

గట్టిగా తిప్పికొట్టాల్సిందే: ఆచారి మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కాశ్మీర్‌లో ఉగ్రదాడితో పాక్‌ కుట్రలు మరోమారు బట్టబయలు అయ్యాయని బిజెపి రాష్ట్రకార్యదర్శి ఆచారి అన్నారు. ఇంతటి ఘాతుకానికి తెగింయచిన పాక్‌కు గట్టి …