మహబూబ్ నగర్

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.

డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం సాక్షి న్యూస్ రైతులకు …

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిచడం లో టీఆరెస్ ప్రభుత్వం విఫలమైంది.

  డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.     అచ్చంపేట ఆర్సి ఆగస్టు 25 జనం …

సెప్టెంబర్ 9న సింగరేణి కాంట్రాక్టుకార్మికులసమ్మె ను జయప్రదంచేయండి

–సింగరేణి కాంట్రాక్టుకార్మి కసంఘాలజేఏసీపిలుపు షేక్ యాకుబ్ షావలి డి ప్రసాద్ రామ్ చందర్ . వీరన్న .రాయండ్ల కోటి లింగం. టేకులపల్లి ఆగస్టు 25( జనం సాక్షి …

బాలికల పాఠశాలను సందర్శించిన ఆడిషినల్ కలెక్టర్

  మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు24(జనంసాక్షి) బుధవారం మహబూబాబాద్ జిల్లాల్లోని గుడూరు ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్దులు …

*వజ్ర సంకల్పంలో భాగంగా పల్లెనిద్ర కు హాజరైన అదనపు ఎస్పీ*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(24):* వజ్ర సంకల్పంలో భాగంగా గోపాల్ పేట్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమానికి వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ హాజరయ్యారు …

అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి-నిందితులను కఠినంగా శిక్షించాలి

  -ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్24(జనంసాక్షి) మహిళపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం …

వనపర్తి పల్లెనిద్రలు చారిత్రాత్మకం కావాలి

ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతరులకు ఆదర్శం కావాలి ప్రజల భాగస్వామ్యం పెంచడం, వారి సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్రలు గత ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాను …

: మాచుపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్న బోనాల పండుగ

కోడేరు జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి  గ్రామ పోచమ్మ అమ్మవారి బోనాలను ఘనంగా …

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామసభలు ఏకగ్రీవ తీర్మానం. కోడేరు (

 (జనం సాక్షి) ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో గల 22 గ్రామపంచాయతీలలో పెద్ద గ్రామమైన రాజాపూర్ గ్రామాన్ని …

అక్రమ అరెస్ట్ లను ఖండించిన సిపిఎం కోడేరు

జనం సాక్షి ఆగస్టు 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల సిపిఎం మండల కార్యదర్శి పీ నర్సింహ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గ …