మహబూబ్ నగర్

*రాష్ట్ర విఆర్ఎ జెఎసి పిలుపుమేరకు జిల్లా కలక్టరేట్ ముందు 48గంటల వంటా వార్పు*

నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 25(జనంసాక్షి) రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మెలో భాగంగా 32వ రోజు 48గంటల వంట వార్పు కార్యక్రమంలో …

పల్లేనిద్ర కార్యక్రమం పాల్గొన్న ప్రజా ప్రతినిధులు అధికారులు

శ్రీరంగాపురం, ఆగస్టు 25,( జనంసాక్షి) : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు తాటిపాముల గ్రామంలో బుధవారం సాయంత్రం వజ్ర సంకల్ప పల్లెనిద్ర …

ఊరుకొండలో ఘనంగా బోనాలు..

ఊరుకొండ, ఆగస్టు 25 (జనం సాక్షి): ఊరుకొండ మండల కేంద్రములో స్థానిక ప్రజలు బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఊరుకొండలో బోనాలను …

నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులు పంపిణి

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 25 (జనంసాక్షి) మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి 104 నూతన వృద్దాప్య ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా …

మొబైల్ షాపును ప్రారంభించిన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న …

విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు పాఠశాల …

విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో విద్యను అభ్యాసించాలి

  జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ సత్కారాలు జై నడిగడ్డ యువత చీప్ కోఆర్డినేటర్ రామకృష్ణ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : విద్యార్థులు …

మెడికల్ కళాశాలకు భూములు అందించిన రైతులు చర్చలకు హాజరు కావాలి.

నాగర్ కర్నూల్ అభివృద్ధికి రైతులు దోహదపడుతూ ముందుకు రావాలి. అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు25(జనంసాక్షి): నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తమ …

బూర్గంపహాడ్ ఆగష్ఠ్25 (జనంసాక్షిి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజరు గ్రామం నిరుపేద శశికళ కుటుంబానికి జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో క్వింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు పిల్లి రవి వర్మ మాట్లాడుతూ స్వచ్ఛంద దాతల సహకారంతో ఈ బియ్యాన్ని అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలు గోవింద్, నవీన్, బాలకృష్ణ, అశోక్, రవీందర్, రామిరెడ్డి, లక్ష్మణరావు కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో తము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పుట్టి నరసింహారావు, జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా నాయకురాలు బోడ దివ్య , జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

మల్దకల్ ఆగస్టు 25 (జనంసాక్షి) మల్దకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ లో స్నేహ మొబైల్ షాప్ నుగురువారం గద్వాల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న …

అత్యవసర సమయాల్లో రక్త దానాన్ని చేస్తున్న యువ నాయకుడు బొల్లం రఘు

మల్లాపూర్ (జనంసా క్షి) ఆగస్టు 25 మల్లాపూర్: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువ నాయకుడు సుమన్ యూత్ సభ్యుడు బొల్లం రఘువర్ధన్ అనారోగ్యంతో ఆస్పత్రులలో …