మహబూబ్ నగర్

విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసిన ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ అధినేత డా. ఎస్.రామచంద్ర రావు.

కృతజ్ఞతలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.జ్యోతి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల పరిధిలోని ఆకునెల్లికుదురు గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం …

పల్లె దవఖానలతో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంద*

*అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం. అబ్రహం* ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) పల్లె దావఖాన నిర్మాణంతో ప్రతి పేదవాడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ …

**కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ **

శ్రీరంగాపురం:జులై 22 (జనంసాక్షి) శ్రీరంగాపురం మండలంలో కస్తూర్బా విశ్వవిద్యాలయం మరియు ఎస్సీ హాస్టల్లో దోమల నివారణ కొరకు  పైరిత్రము మందు పిచ్చికారీ చేస్తున్న జిల్లా ఆంటీ లార్వా …

విఆర్ఏలు చేస్తున్న నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు.

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ దగ్గర శుక్రవారం వీఆర్‌ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ …

*విఆర్ఏలు చేస్తున్న నిరాహారదీక్ష కు బిజెపి పార్టీ మద్దతు.*

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి);    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  కలెక్టరేట్‌ దగ్గర  శుక్రవారం వీఆర్‌ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా …

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆకస్మిక తనిఖీ

మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, నర్సిరెడ్డిపల్లి, కాచ్వార్, మద్వార్ మరియు లింగంపల్లి గ్రామాలలో 8 వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ …

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివాజీ ని పరామర్శించిన : ఎమ్మెల్యే బీరం.

కోడేరు (జనం సాక్షి) జూలై 22 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నె గ్రామానికి చెందిన శివాజీ రెండు రోజుల …

**సోనియాగాంధీ పై ఈడి కేసులకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం*

    కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు వీపనగండ్ల 22 (జనంసాక్షి) కేంద్రంలో  శ్రీమతి సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కుంభకోణం …

*సోనియా గాంధిపై ఈడి కేసులకు నిరసనగా మోడి దిష్టిబొమ్మ దహనం*

పెబ్బేరు జులై 22 ( జనంసాక్షి ): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ …

ఘోర రోడ్డు ప్రమాదం

కారు బైక్ ఢీ : మృతి చెందిన వ్యక్తి జనం సాక్షి, వంగూరు: మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతనది …