మహబూబ్ నగర్

*కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు-నివారణ*

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్  ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో జూనియర్ …

కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు-నివారణ

  నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సహకారంతో …

జీఎస్టీ పెంపుధలను తక్షణమే ఉపసంహరించుకోవాలి — సీపీఎం

మోత్కూరు జూలై 22 జనంసాక్షి : జీఎస్టీ పెంపులో బాగంగా సంచుల్లో ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పాలప్యాకెట్లు, వంటి నిత్యావసరాల పై తాజాగా జీఎస్టీ విధించటం …

జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా, ప్రతినిధులు కలెక్టర్, ఆర్డీవో ప్రత్యేక చొరవ తీసుకొని కొత్త జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి …

రైతు భీమా దరఖాస్తు లను స్వీకరించిన :- ఏఇఓ స్వరూప…

  గద్వాల రూరల్ జులై 22 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా  ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామంలోని రైతు వేదికలో రైతు భీమా దరఖాస్తు లను రైతుల …

ఎల్, భోజ్య నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన సిజేఆర్ ముఖ్య అనుచరుడు ఎల్,శంకర్ నాయక్.

  వారి కుటుంబానికి దిన కార్యాల కొరకు ₹ 5000/- ఆర్థిక సహాయం.   కోడేరు (జనం సాక్షి) జూలై 22 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ …

బాధిత కుటుంబానికి భరోసా …

ఇంటి నిర్మాణానికి రూ.40 వేల ఆర్థిక సహాయానికి హామీ విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం లంకాల గ్రామంలో ఇటీవల …

సిబియస్ ఫలితాల్లో సరస్వతి స్కూల్ విద్యార్థుల హవా

ఇటిక్యాల జులై 22 (జనంసాక్షి) శుక్రవారం వెలువడిన సిబిఎస్ పదవ తరగతి ఫలితాల్లో మండలం పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న సరస్వతి స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను …

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి

వనపర్తి జులై 22 (జనం సాక్షి) ఆల్ హమాలీ కార్మికుల కు  వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేయాలని ఆగస్ట్ 3న చలో హైదరాబాద్ కార్యక్రమం  నిర్వహిస్తున్నామని …

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి లేనిచో కఠిన చర్యలు తప్పవు

మల్దకల్ జూలై 22 (జనంసాక్షి) మల్దకల్ మండల పరిధిలోని నేతవానిపల్లి తండా, నేతవానిపల్లి,మంగంపేట, పాఠశాలలనుశుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కొండారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో ఉపాధ్యాయ హాజరు …