మహబూబ్ నగర్

మఖ్తల్ కన్నయ్యా లాల్ పై దాడి చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

హిందువాహిని, నారాయపేట టైలర్ అల్ అషోషీయేషన్  అద్వర్యం లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో  కన్నయ్యా లాల్ పై  ఉగ్రవాద జిహాదీలు దాడి చేసి చంపడాన్ని …

అకాల వర్షం కారణంగా ప్రధాన రహదారులు, డ్రైనేజీలను పరిశీలించిన

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- గద్వాల్ పట్టణంలోని గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం కురిసిన కారణంగా పలు ఏరియాలు ప్రాంతాలు మరియు మురికి కాలువలు …

అయిల్ ఫాం తోటలతో… తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం…

గద్వాల రూరల్ జూలై 01 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని చింతరేవుల గ్రామానికి చెందిన  రైతు ఈశ్వర్ లకు చెందిన 6.38 ఎకరాల …

బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా సంతోష్ కుమార్

వనపర్తి టౌన్: జూన్ 30( జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వనపర్తి నివాసి జర్నలిస్ట్ సంతోష్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు గురువారం …

మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలి

మల్దకల్ జూన్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనంలో గురువారం  ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను క్రింది …

పది లో మెరుగైన ఫలితాలు.

అభినందనలు తెలిపిన డిఈఓ గోవిందరాజులు. రాష్ట్రస్థాయిలో 16వ స్థానం,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి స్థానం. సాధించిన నాగర్ కర్నూల్ జిల్లా. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్30(జనంసాక్షి): …

*ఘల్లు-ఘల్లు మన్న-అజ్జ కొల్లు గజ్జెలు*

పది లో వరుసగా నాల్గవ  సారి 100% పాస్* *పది లో మెరిసిన-అజ్జకొల్లు ఆణిముత్యాలు* *అజ్జకొల్లు చరిత్రలోనే , అద్భుతమైన విజయం సాధించిన మట్టిలో మాణిక్యాలు* . …

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన మక్తల్ ఎమ్మెల్యే .చిట్టెం రామ్మోహన్ రెడ్డి 💐💐*

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన …

*పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.యం అబ్రహం*.అలంపూర్ జూన్ 30 (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రసేనారెడ్డి పదో తరగతి ఫలితాలను గురువారం విడుదల చేశారు.ఇట్టి ఫలితాల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని …

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పై ఉక్కు పాదం మోపండి

రైతుల కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని హైకోర్టు న్యాయవాది అమరేందర్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు …