మహబూబ్ నగర్

*నేరుగా విత్తే పద్దతిలో వరిసాగు*

వ్యవసాయ శాఖ వారు గుడిపల్లి గ్రామం నందు రైతు నరసింహారెడ్డి పొలంలో “నేరుగా వరి విత్తే పద్దతిలో సీడ్ కం ఫర్టిలైజర్ పరికరంలో వరి విత్తనం వేసే …

ఇంటర్మీడియట్ ఫలితాలలో విజయ ఢంకా మోగించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ విద్యార్థులు

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి)  ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంకా మోగించారు.మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ …

ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి. టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.ప్రభుత్వ విద్యా రంగంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్కూల్ టీచర్స్ …

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోండి

మల్దకల్ జూన్ 28 (జనంసాక్షి) రైతు బంధు 2022-23 వానాకాలం సీజన్ కు సంబదించి జూన్ -22 వరకు రిజిస్ట్రేషన్ ఆయిన రైతులు రైతుబంధుకు దరఖాస్తులు చేసుకోవడానికి,అర్హులుఅయినా …

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్టంలో ఉన్న ఏకైక శక్తి పీఠమైన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని 5వ శక్తి పీఠం  శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను …

మృతుని పార్థివదేహానికి పూలమాల సమర్పించి ఘన నివాళి అర్పించిన జడ్పీ వైస్ చైర్మన్,మాజీ జడ్పీటీసీ.,

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 9వ వార్డుకు చెందిన రిటైర్డ్ గ్రామ అభివృద్ధి అధికారి సంద కురుమూర్తి అకస్మాత్తుగా మృతిచెందగా విషయం తెలుసుకున్న జడ్పీ వైస్ చైర్మన్ వామన్ …

నిబంధనలు పాటించని చైతన్య టెక్నో స్కూల్ పై చర్యలు తీసుకోవాలి

ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ భూపాలపల్లి టౌన్ జూన్ 27 (జనంసాక్షి)        నిబంధనలు పాటించకుండా పాఠశాల నిర్వహిస్తున్న …

రేపు జోగులాంబ ఆలయంలో చండీ హోమము

అలంపూర్ జూన్ 28( జనంసాక్షి)తెలంగాణ రాష్టం లోని ఏకైక శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయము నందు  బుధవారము నాడు అమావాస్యసందర్భంగా …

15వ వార్డులో పడిపోయిన ఇంటిని శుభ్రం చేయించిన కౌన్సిలర్

.,.                                 జనంసాక్షి,కొత్తకోట,జూన్ 27,      …

*రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*

 పెబ్బేరు మండలం సుగూరు  గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పచ్చిరొట్ట పంటలపై మరియు  భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన  సదస్సు ఏర్పాటు చేశారు. …