మహబూబ్ నగర్

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి

– కూటమిలో సీట్లసర్దుబాటుపై చర్చ జరుగుతుంది – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ సంగారెడ్డి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా …

వన్యప్రాణుల శ్రేయస్సే మా ధ్యేయం

:నేనుసైతం’ ప్రధాన కార్యదర్శి సలీమ వెల్లడి. – కొనసాగుతున్న సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం. – ఇప్పటి వరకు 95 వేల బాల్స్ చల్లిన కుటుంబం. మహబూబాబాద్, …

తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి

అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్‌ …

యాదాద్రి అభివృద్దికి సంకల్పం

కూటమి నేతలకు ఎన్నికల్లో భంగపాటు తప్పదు: సునీత యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ఆశిస్సులు యాదాద్రికి సంపూర్ణంగా ఉన్నాయని, ఆయన సహకరాంతో ఈ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో …

నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో మభ్యపెట్టారు

టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు ఉమ్మడి జిల్లాలో 14సీట్లను గెలుస్తాం: సంపత్‌ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని,  ఏ ఒక్క పనిని …

ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌ యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి …

తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం – లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం – టీపీసీసీ వర్కింగ్‌ …

టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యం

నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): రైతుల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం కేసీఆర్‌ రైతుల పాలిట దైవమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, వనపర్తి టిఆర్‌ఎస్‌ …

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

మహబూబాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన పోలబోయిన రజిత అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల …

విషాదంగా మారిన పాపికొండల యాత్ర

గోదావరిలో గల్లంతయిన ప్రకాశ్‌ కోసం ఎదురుచూపులు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు భువనగిరి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పూస ప్రకాష్‌ పాపికొండల్లో గల్లంతైన ఘటనలో 48 …