మహబూబ్ నగర్

తెరాస హయాంలోనే..  అన్ని వర్గాల అభివృద్ధి

– నాలుగేళ్లలో అన్నదాతలకు అండగా నిలిచాం – వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత కేసీఆర్‌ది – మళ్లీ ఆశీర్వదించండి.. బంగారు తెలంగాణగా మార్చుకుందాం – ఎంపీ నర్సయ్యగౌడ్‌, …

అచ్చంపేటలో కార్డెన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  అచ్చంపేట పట్టణంలోని టంగాపూర్‌ కాలనిలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. దాదాపు …

వనపర్తి సభ ఏర్పాట్లను పరిశీలించిన టిఆర్‌ఎస్‌ నేతలు

వనపర్తి,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ): అక్టోబర్‌ 5న వనపర్తి నియోజకవర్గంలో జరిగే  టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభా ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ జితేందర్‌ రెడ్డి, …

పాలమూరులో నివురుగప్పిన అసమ్మతి

నేతలను సముదాయిస్తున్న మంత్రులు అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని హితవు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలోని నాలుగైదు చోట్ల అసంతృప్తులు భగ్గుమన్నారు. ఆయాచోట్ల ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. …

కళ్లముందు మిషన్‌ కాకతీయ ఫలాలు 

విమర్శలు చేసే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ ఫలాలు రైతులకు అందుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి  అన్నారు. వర్షాలతో రైతుల కళ్లల్లో …

జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం వేగం

మంత్రుల ఇలాఖాలో జోరుగా ప్రచారం మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జిల్లాలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే ఒక విడత మండల స్థాయి టీఆర్‌ఎస్‌ ముఖ్యకార్యకర్తల …

రైతులకు అడంగా నిలిచిన ప్రభుత్వం: జూపల్లి

వనపర్తి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): దేశంలోనే తొలిసారిగా రైతులకు జీవిత బీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ వచ్చినందుకే వ్యవసాయరంగం అభివృద్ధి …

రైలు సిగ్నల్స్ కట్ చేసి మరీ దారి దోపిడీ

మహబూబ్ నగర్ ‌: గుర్తు తెలియని దుండగులు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ఈ ఘటన …

ఆర్ధిక సహాయం అందజేసిన— కల్లూరి 

తుర్కపల్లి :  సెప్టెంబర్ 17 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని తుర్కపల్లి గ్రామంలో,ఎం డి శానుర్, మృతిచెందగా, మృతుడికి ఒక్క కూతురు ఒక …

యాదాద్రీశుడికి వెండి కళశాల సమర్పణ

హైదరాబాద్‌కు చెందిన భక్తుడి కానుక యాదాద్రి,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి కలశాభిషేకం కోసం హైదరాబాద్‌కు చెందిన జే సీతారాం అనే భక్తుడు 3 వెండి …