మహబూబ్ నగర్

చిన్నాన్న‌లా? పశువులా?

మహబూబ్ నగర్:  మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల చిన్నారిపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. …

పాలమూరులో బాలికపై అత్యాచారం

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వాల బెదిరింపులకు మృగాళ్లు లొంగడం లేదు. ఈ ప్రభుత్వాలు మనల్నేం చేయగలవు అనుకుంటూ రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయక మహిళలను కాటేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి …

ట్రావెల్స్ బస్సులో మంటలు

మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. …

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌,మార్చి02(జ‌నంసాక్షి: ఇటిక్యాల మండల పరిధిలోని ఎర్రావల్లి చౌరస్తా సవిూపంలో జాతీయరహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతి చెందాడు. వడ్డేపల్లి మండలం కోవెలదిన్నె గ్రామానికి చెందిన …

4న కిషన్‌రెడ్డి ప్రచారం

మహబూబ్‌నగర్‌,మార్చి2(జ‌నంసాక్షి): మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైద్రాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ భాజపా అభ్యర్ధిగా రాంచందర్‌రావును గెలిపించాలని బిజెపి నేతలు కోరారు. ఆయన సమస్యలు తెలిసని వ్యక్తని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే …

కృష్ణా తీర ప్రాంతాలను సందర్శించిన మంత్రులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కొల్లాపూర్‌లోని కృష్ణాతీర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్తు శాఖ మంత్రి …

అంజనగిరిలో యువకుడి దారుణహత్య

మహబూబ్‌నగర్‌: వనపర్తి మండలం అంజనగిరిలో యువకుడి దారుణహత్య, ప్రేమ వ్యవహారమే కారణం.

ఆవు పొడిచి మహిళ మృతి

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి  : మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆవు పొడిచి ఒక మహిళ మృతి చెందింది.

మూతబడిన రైస్‌ మిల్లులో బాలుడి హత్య

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్‌కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్‌మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై …

కురవి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కురవి ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో …

తాజావార్తలు