Main

ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం ర్యాలీ

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన  మనోహరాబాద్ మండలం జిల్లాలో ముందుందని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మండలంలోని కాల్ లోకల్ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల …

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లువాడాలి తూప్రాన్

ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ పేర్కొన్నారు మండలంలోని గౌతజి గూడ గ్రామంలో ప్రపంచ వ్యక్తిగత మరుగుదొడ్ల దినోత్సవం …

పోడు భూములపై గ్రామసభ

మూడు భూములలో ఎవరు ఎన్ని ఎకరాలలో కబ్జాలో ఉన్నారు వివరాలు సేకరించామని వారికి పట్టా సర్టిఫికెట్లు జారీ చేసి ఆలోచన ప్రభుత్వ పరిచయనాలను ఉందని డిఎల్పిఓ శ్రీనివాసరావు …

పార్టీల పోరులో కుల ప్రస్తావనను సరైనది కాదు

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హన్మంత్ రావు శివ్వంపేట నవంబర్ 19 జనంసాక్షి: తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులు అన్ని రాజకీయ పార్టీలలో వారి వారి …

మాజీ ప్రధాని స్వర్గీయ ఇంద్ర గాంధీ జయంతి వేడుక సందర్భంగా

 రోజు స్వర్గీయ పట్లోల కిష్టారెడ్డి మాజీ ఎమ్మెల్యే స్వగృహం లో సీనియర్ నేత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి చేతుల మీదుగా పూలమాల వేశి నివాళురపించిన డా. పట్లోల …

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు బ్యాంకు రుణాలు  సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఐకెపి ఏపీఎం బాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో మహిళ మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో …

రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై ఫైర్: ఆందోల్ అసెంబ్లీ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు మోహన్

రాయికోడ్ మండలం జంబ్గి (కె) గ్రామ సర్పంచ్ పార్వతి వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందారు. ప్రసూతి కొరకు  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేరిన గర్భిణిని పార్వతి …

సెక్యూరిటీ సూపర్వైజర్స్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ.

సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 18:(జనం సాక్షి): జిల్లా లో  ఆర్థికంగా వెనుకబడిన మహిళల నుండి సెక్యూరిటీ సూపర్ వైజర్స్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దుర్గాబాయి మహిళ …

ముద్దాపూర్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కొండపాక (జనంసాక్షి) నవంబర్ 18 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామంలో తెరాస నాయకులు తుం శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం సీసీ రోడ్ల నిర్మాణానికి …

పోడు భూముల గందరగోళం

ఫారెస్ట్ అధికారులు చేతివాటం …? ఫారెస్ట్ అధికారులను నిలదీసిన గ్రామస్తులు….? రైతులు పట్టాలు అదేనా..? జనం సాక్షి/  కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామంలో పోడు భూముల …