మెదక్

అన్న దానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్సై అరుణ

అశ్వరావుపేట సెప్టెంబర్ 9( జనం సాక్షి ) గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమాన్ని అశ్వరావుపేట ఎస్సై చల్లా అరుణ …

లడ్డు వేలం లో రూ.2,01,516 లకు కైవసం…

  సొంతం చేసుకున్న బుద్ధ శ్రీకాంత్ – క్రాంతి దంపతులు (ఖమ్మం).   కేసముద్రం సెప్టెంబర్ 8జనం సాక్షి /మండల కేంద్రంలోని ఆది దేవావెల్ఫేర్, రైల్వే ఎంప్లాయిస్ …

రాయికల్ మండలంలో 10 గ్రామాల్లో నూతనంగా మంజూరైన 413 పెన్షన్ ప్రొసీడింగ్స్ లను లబ్ధిదారులకు పంపిణీ

రాయికల్ మండలంలో 10 గ్రామాల్లో నూతనంగా మంజూరైన 413 పెన్షన్ ప్రొసీడింగ్స్ లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.పెన్షన్ కార్డ్ …

విఆర్ఎ లు వీధి విధి తిరుగుతు బిక్షాటన చేస్తూ విన్నుత నిరసన

పాలక వీడు(జనంసాక్షి) న్యూస్:రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న 46వ రోజు దీక్షలో భాగంగా పాలకీడు మండల కేంద్రంలో వీఆర్ఏలు విన్నుత రీతిలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు.మండల కేంద్రంలోని …

విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి చేరుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులకు ఆదేశించారు. …

కిశోర బాలికల ర్యాలీ

పోషకాలు అందితేనే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మహాదేవపూర్సెప్టెంబర్ 8 (జనంసాక్షి)   మహదేవపూర్ మండల కేంద్రంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పౌష్టికాహారం తోనే ఆరోగ్యంగా ఉంటారని …

ఓటర్ కార్డుకు ఆధార్‌ కార్డు,ఫోన్‌ నెంబర్ లింక్ చేయించుకోవాలి:సర్పంచ్ బుర్రా రజిత

అనంతగిరి జనంసాక్షి: అనంతగిరి మండలం వాయిలసింగవరం గ్రామంలో గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ గురించి గ్రామసభలో అవగాహణ …

విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.

మెదక్, సెప్టెంబర్ 8, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ …

రాహుల్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ చర్చిలో ప్రార్థనలు

ఝరాసంగం సెప్టెంబర్ 8 ( జనం సాక్షి): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు విజయవంతం కావాలని కోరుతూ మండల జడ్పీటీసీ వినీల నరేష్ కుమార్ …

క్షయ వ్యాధి పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

క్షయ వ్యాధిపై అవగాహన కల్పించిన డాక్టర్ నరేష్ టేకులపల్లి ,సెప్టెంబర్ 8 (జనం సాక్షి ): క్షయ వ్యాధిపై ప్రజల ప్రభుత్వం గా ఉండాలని సులానగర్ పీహెచ్సీ …