మెదక్

కాంగ్రెస్ పాదయాత్ర

జనం సాక్షి కథలాపూర్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్రకు సంఘీభావంగా కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజ్ ఆధ్వర్యంలో దుంపేట నుండి సిరికొండకు 8 …

రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన – మాధవరెడ్డి

కూసుమంచి సెప్టెంబర్ 8 (జనం సాక్షి): రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు …

తాసిల్దార్ కు వినతి పత్రం

సామాజిక ఉద్యమ నేత తల్లిదండ్రులు శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 శంకరపట్నం మండల పరిధిలోని ఆదర్శ పాఠశాల కస్తూరిబా బాలికల పాఠశాల వెనకాల ఉన్న …

*వాసవి వారోత్సవాలలో…*

*జర్నలిస్ట్ పుట్ట వినయకుమార్ గౌడ్ కు సత్కారం*  శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9( జనంసాక్షి) వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త జయంతిని పురస్కరించుకొని వాసవి …

ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు –

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి)ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు బుధవారం ఆయన. మాట్లాడుతూ …

ఇచ్చిన మాట తప్పడం సరికాదు ..

– సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి. – 45వ రోజు నిరవదిక సమ్మెలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ఊరుకొండ వీఆర్ఏ లు. ఊరుకొండ, సెప్టెంబర్ 7 …

మత్స్య గిరింద్రుడు ఉండి లెక్కింపు…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం లోని గుట్టపై గల శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానం నుండి లెక్కింపు బుధవారం …

*విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘంలో అన్నదాన కార్యక్రమం*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 07 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణ కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం భవనంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఘనంగా …

రేపు ఇందుర్తికి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ రాక

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 7: చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యువసేన యూత్ ఆధ్వర్యంలో అంగడి బజార్లో కొలువుదీరిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిమజ్జన …

ఆసరాతో వృద్దుల్లా లో ఆత్మశైరం పెరిగింది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగుపేట ఆందోల్ బుధవారం ఆందోల్ మండలం మనసంపల్లి గ్రామంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆసరా పింఛన్లు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు …