మెదక్

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త 

మెదక్‌,సెప్టెంబర్‌17 (జనంసాక్షి) : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  అన్నారు. దేశంలో …

వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు రిజర్వేషన్లు వర్తింపజేయడంతోనే ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాల్లో న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు సామాజిక …

విమోచనపై వివక్ష తగదు

మెదక్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి):17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు.  స్వేచ్ఛ, స్వాతంత్యాల్ర కోసం …

గ్రామ ప్రణాళికలో భాగస్వాములు కావాలి

మెదక్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీసభ్యులు తమ వంతు కృషి చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 5 …

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం 30 రోజులు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి …

గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

మెదక్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్లలె ప్రగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, బాబురావు అన్నారు. మండలస్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ …

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా ప్రణాళికలు

అభివృద్దిని అడ్డుకోవడమే విపక్షాల పని: ఎమ్మెల్యే మెదక్‌, సెప్టెంబర్‌ 6 (జనం సాక్షి ) :   ప్రభుత్వం ఏ పనిచేపట్టినా అడ్డుకోవడమే కాంగ్రెస్‌,టిడిపిలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మదన్‌ …

రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని  ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. యూరియా …

ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు

సిద్దిపేట,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   వినాయక నిమజ్జన వేడుకలను సమన్వయంతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారులు అన్నారు. అధికారులు, పోలీసులు, వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి శాంతి కమిటీ …

నేడు సైన్స్‌ కాంగ్రెస్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   27వ జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను 6న స్థానిక ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు …