మెదక్

టోల్‌గేట్‌ వద్ద అదుపు తప్పిన లారీ

మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): అతివేగంగా వచ్చిన లారీ వేగ నియంత్రణ చేయలేక టోల్‌గేట్‌ కేబిన్‌పైకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని తూప్రాన్‌ మండలం …

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి …

గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధిచేస్తాం

– కేసీఆర్‌ చింతమడకకే గౌరవం తెచ్చారు – గ్రామంలో ప్రతీ ఒక్కరికి ఇల్లు, ఉపాధి కల్పిస్తాం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్ధిపేట, జులై22((జ‌నంసాక్షి):) …

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

– చింతలులేని గ్రామంగా తీర్చిదిద్దుతా – ప్రతి ఇంటికి రూ.10లక్షల నిధులు – గ్రామంలో 2వేల ఇండ్ల నిర్మాణం చేసుకుందాం – గ్రామాభివృద్ధికి రూ. 50కోట్లు మంజూరు …

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌ వనపర్తి, జులై22(జ‌నంసాక్షి) : వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి …

కోమటిచెరువు అభివృద్దికి ప్రత్యేకచర్యలు

లక్నవరం తరహాలో వేలాడే వంతెన ఏర్పాటు కాళేశ్వరం నీటి తరలింపుతో మరింత శోభ అధికారులతో సవిూక్షించిన ఎమ్మెల్యే హరీష్‌ రావు సిద్దిపేట,జూన్‌7(జ‌నంసాక్షి): సిద్దిపేట కోమటి చెరువును పర్యాటకంగా …

ఇప్పటికీ సమస్యలపై చొరవలో హరీష్‌ రావే ముందు

సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): ప్రభుత్వంలో నేరుగా మంత్రిస్థానంలో లేకున్నా సిఎం తనయుడిగా, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌గా ఇప్పటికీ రెండోస్థానంలోనే కెటిఆర్‌ ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఇప్పుడు ఆయనదే సింహభాగమని చెప్పక …

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు సిద్దిపేట,మే30(జ‌నంసాక్షి): వానకాలంలో రైతులు వేసే పంటలకు అవసరమగు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. రైతులకు వర్షాధార …

నకిలీ విత్తనాలు అమ్మిత కఠిన చర్యలు

సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): అనుమతి లేని కంపెనీల రకాల విత్తనాలు, నకిలీ విత్తనాలు, ఎరువులను అమ్మితే వ్యాపారులపై, కంపెనీలపై కఠినచర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారులు హెచ్చరించారు. వారిపై పోలీస్‌ కేసులు నమోదు …

అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు

తక్షణమే రైతుల ఖాతాల్లోకి నగదు జమ సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): జిల్లాలో ఇప్పటివరకు  కొనుగోలు చేసిన సెంటర్లలో ఎక్కడ పెండింగ్‌లో ఉండకుండా వెనువెంటనే మిల్లులకు తరలించే విధంగా పక్కా ప్రణాళికతో …