మెదక్

బలహీనవర్గాలకు రాజకీయ ధీమా

కొత్తను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మెదక్‌,మార్చి27(జ‌నంసాక్షి): మెదక్‌ ఎంపి ఎన్నికల్లోకొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కెసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని జడ్పీ ఛైర్‌ పర్సన్‌ రాజమణి …

కెసిఆర్‌ మాటలను నమ్మితే ఆగమే

16 ఎంపిలతో ఏమి సాధిస్తారు: కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి,మార్చి26(జ‌నంసాక్షి): 16 ఎంపీ స్థానాలు గెలిస్తే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇంతకాలం …

ప్రచార వ్యూహాలకు పార్టీల పదను

నామినేషన్ల ఘట్టం ముగియడంతో వేడెక్కిన ప్రచారం మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ సంగారెడ్డి, మార్చి26(జ‌నంసాక్షి): నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎండలను సైతం …

కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న …

భవిష్యత్‌లో పారిశ్రామిక హబ్‌గా సిద్దిపేట

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి):  రైతులు పండించే పంటల ఆధారంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకురావడానికి  గతంలో మంత్రిగా ఉన్న  హరీశ్‌రావు చేసిన కృషి వల్ల …

రైతులకు అండగా ప్రభుత్వం

సమస్యలుంటే దృష్టికి తీసుకుని రండి మెదక్‌,మార్చి19(జ‌నంసాక్షి): రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల దృష్టికి తేవాలని ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  …

రైతుకు బీమాతో కొండంత అండ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి19(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రైతుకు బీమా పథకాన్ని తెచ్చారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రైతు బీమా …

సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన

సిద్దిపేట,మార్చి14(జ‌నంసాక్షి): రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అధికారులు అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని విస్తృత ప్రచారం నిర్వహించి నప్పటికీ కొంత మంది రైతులు …

రెండు సీట్లను భారీ మెజార్టీతో గెలుస్తాం: రామలింగారెడ్డి

సిద్దిపేట,మార్చి11(జ‌నంసాక్షి):  ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు ఎంపి సీట్లను టిఆర్‌ఎస్‌ గెల్చుకంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి …

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మురికి కాలువలో వేసినట్లే

మెదక్ నియోజకవర్గం నుంచి 7లక్షల మెజార్టీ సాధించాలి 16 ఎంపీ స్థానాలు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పచ్చు మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆర్ ఎస్ కార్యనిర్వాహక …