మెదక్

కల్వకుర్తిలో నామినేషన్‌ వేసిన ఆచారి

ఈ సారి గెలుపు తనదేనన్న భరోసా నాగర్‌ కర్నూల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): కల్వకుర్తిలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం తథ్యమని ఆ పార్టీ అభ్యర్థి ఆచారి ఆశాభావం వ్యక్తం చేశారు. …

గ్రామాల అభివృద్ది జరగలేదు: సునీత

మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని నర్సాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ …

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

గతంలో మంత్రిగా సునీతా రెడ్డి చేసిందేవిూ లేదు : మదన్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు …

టిఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు సమప్రాధాన్యం

రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన మరోమారు గెలిపించాలని పద్మాదేవందర్‌ పిలుపు మెదక్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): గత పాలకులు కుల వృత్తులను విస్మరించారని టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కుల …

శశిధర్‌ రెడ్డికి మళ్లీ మొండిచేయేనా?

అయితే రెబల్‌గా బరిలోకి దిగే ఆలోచన లేదా ఉత్తరాది పార్టీ టిక్కెట్‌పై నిలవాలని యోచన మెదక్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో విజయశాంతి కారణంగా టిక్కెట్‌ దక్కని మాజీ ఎమ్మెల్యే …

ముస్లీం మైనార్టీలను..  కేసీఆర్‌ రాజకీయంగా వాడుకున్నారు

– 12శాతం రిజర్వేషన్లు ఏమైయ్యాయి – కేసీఆర్‌ను ప్రజలు నమ్మేస్థితిలో లేరు – కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి, నవంబర్‌10(జ‌నంసాక్షి) : రిజర్వేషన్ల పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం …

కూటమికి ఓటేస్తే చీకట్లు తప్పవు

ప్రచారంలో పద్మాదేవేందర్‌ హెచ్చరిక మెదక్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): అరవై ఏళ్లపాటు పాలించి అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధిని నాశనం చేస్తే గత నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణం …

కెసిఆర్‌ రాకతో గజ్వెల్‌ రూపురేఖలు మారాయి

ఇంతటి అభివృద్ది గతంలో ఎప్పుడూ లేదు: హరీష్‌ రావు గజ్వేల్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కేసీఆర్‌ను గెలిపించుకున్నాక అభివృద్ధిలో గజ్వేల్‌ రూపురేఖలు మారిపోయాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఎన్నడయినా ఇలాంటి …

నర్సాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ర్యాలీ

ప్రజలను పట్టించుకోని నేత మనకెందుకు? కెసిఆర్‌ వల్ల ఉపయోగం లేదన్న రేవంత్‌ మెదక్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి చేయాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ …

మోడ్రన్‌ ఈస్టిండియా కంపెనీ

మహాకూటమిపై ఓవైసీ విసుర్లు సంగారెడ్డి,నవంబర్‌5(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని మహాకూటమి పేరుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ …