మెదక్

మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ 11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి …

ప్రాచీన ఆలయాలకు..  పూర్వవైభవం తెస్తాం

– పోట్లపల్లి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు – పోట్లపల్లి ఆలయంలో …

శరవేగంగా గజ్వెల్‌ రైల్వే ట్రాక్‌ పనులు

జూలైలో రైలు కూత పెడుతుందన్న అధికారులు గజ్వేల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): గజ్వెల్‌కు రైల్వే ట్రాక్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గజ్వేల్‌ – సిద్దిపేట మధ్య రైల్వే నిర్మాణానికి అవసరమైన మేరకు …

పేదలకు అందుబాటులో కార్పోరేట్‌ తరహా విద్య: ఎమ్మెల్యే

మెదక్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని …

రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం 

పంటలు,మద్దతు ధరలపై చర్చకు అవకాశం సిద్దిపేట,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇప్పటికే రైతు బంధు పథకంతో పెట్టబడి సాయం, రైతుబీమా అమలు చేసిన ప్రభుత్వం ఇక రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం …

మెదక్‌ బరిలో మళ్లీ కెసిఆర్‌ పోటీ

జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి మెదక్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్‌ మరోమారు మెదక్‌ ఎంపీ  స్థానం …

దేశరాజకీయాల్లో కెసిఆర్‌దే కీలక భూమిక

జాతీయరాకీయాల్లో సత్తా చాటనున్న కెసిఆర్‌ విూడిమాతో ఎంపి బూరనర్సయ్య గౌడ్‌ యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  దేశ రాజకీయాల్లో సిఎం కేసీఆర్‌ కీలక భూమిక పోషించనున్నారని, అవసరమైతే చక్రం తిప్పనున్నారని భువనగిరి  …

అభివృద్ది జరిగితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్‌: ఎంపి

మెదక్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకూడదని కాంగ్రెస్‌ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. అభివృద్ది జరిగితే పుట్టగతులు …

మొక్కలు నాటి సంఘీభావం తెలుపుదాం

హరిత తెలంగాణకు నాంది వేద్దాం సిద్దిపేట,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ పిలుపు మేరకు సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితతెలంగాణకు …

టెన్త్‌లో మనమే ముందుండాలి

సిద్దిపేట,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): మార్చిలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లాను  మొదటి స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఇవో సూచించారు.  …