మెదక్

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ …

కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు …

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృతి మెదక్‌,జనవరి14(జ‌నంసాక్షి): మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ …

చేవెళ్ల పార్లమెంటు బిజెపి కైవసం

భాజాపాచేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి తాండూరు జనవరి 13(జనం సాక్షి)  చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి …

మాజీ మంత్రి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

 తాండూరు జనవరి13( జనం సాక్షి)  ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో  పెద్దేముల్ గ్రామ పంచాయతీ అనుబంధ …

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా …

సేంద్రీయ ఎరువులతో సేద్యం చేయాలి

సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచన సంగారెడ్డి,జనవరి5(జ‌నంసాక్షి): రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మట్టిలో పోషకాలను పెంచేందుకు కృషిచేయాలని జిల్లా వ్యవసాయా అధికారులు  పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వినియోగం …

నేటి నుంచి కొమురవెల్లి జాతర

రెండు నెలలపాటు జరుగనున్న ఉత్సవాలు మల్లన్న కల్యాణానికి భారీగా ఏర్పాట్లు సిద్దిపేట,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఇప్పటికే భారీ ఏర్పాట్లుచేశారు. భక్తులకు …

పంచాయితీల్లో మన జెండా ఎగరాలి: ఎంపి

మెదక్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): వచ్చే పంచాయితీ ఎన్నికల్లో  ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగురవేద్దామని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారని …

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన …