మెదక్

20 వరకు కంటివెలుగు పూర్తి

త్వరలో ఇఎన్‌టి,దంత పరీక్షలు మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. జిల్లాలో చేపట్టిన కంటివెలుగు ఫిబ్రవరి 20 నాటికి కార్యక్రమం పూర్తవుతుందని డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. …

అటవీభూమలు రక్షణకు చర్యలు

మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణీల్లో నమోదు చేయకూడదని కలెక్టర్‌ ధర్మారెడ్డి తహసీల్దార్లతో అన్నారు. రైతులు సాగు మాత్రమే అటవీ శాఖ …

యాదాద్రీశుడికి సువర్ణపుష్పాలు బహుకరణ

యాదాద్రి భువనగరి,జనవరి28(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకగా సువర్ణ పుష్పాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన శకుంతలమ్మ అనే భక్తురాలు బంగారు పుష్పాలను బహుకరించారు. సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని, …

పోలింగుకు సర్వం సిద్దం: డిపీఓ

సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): ఈనెల 30వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్దం చేశామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన …

మల్లన్న సాగర్‌పై కెసిఆర్‌ విజయం

వేములఘాట్‌ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): మల్లన్న సాగర్‌ విషయంలో సిఎం కెసిఆర్‌ మరో విజయం సాధించారు. తన …

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో …

పంచాక్షరితో మార్మోగిన యాగశాల

నాలుగోరోజూ వేదోక్తంగా పారాయణాలు శ్రీ రాజశ్యామలాదేవికి సువర్ణమంత్ర పుష్పాంజలి పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు..నేడు పూర్ణాహుతితో ముగింపు గజ్వెల్‌,జనవరి24(జ‌నంసాక్షి): పంచాక్షరి జపంతో సిఎం కెసిఆర్‌కు చెందిన ఎర్రవల్లి వ్యవసాయ …

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం …

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి …

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే …